రెంటు తీగల మీద బట్టలు ఆరేసుకునే దశ లేకుండా చేశామని బీఆర్ఎస్ అంటున్నది. కర్ణాటకలో ఫీజులు ఎగిరిపోయిన కరెంటును తెలంగాణ అంతటా తెస్తామని కాంగ్రెస్ చెప్తున్నది.
తెలంగాణలో మరింత అభివృద్ధి జరగాలం టే మళ్లీ బీఆర్ఎస్ గెలవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కూతురు, కోడలు ప్రియాంకరెడ్డి, వైశాలి అన్నారు. శుక్రవారం మండలంలోని గర్మిళ్లపల్లిలో బీఆర్ఎస్ నాయకులు, ప్ర�
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యపడుతుందని, ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని చిన్న దంపూర్, జముల్ధార, �
మాయమాటలు నమ్మి కాంగ్రెస్ కు ఓటేస్తే.. ఇగ కరెంట్ ఖతమే.. మళ్లీ పాత కథే అవుతుందని బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ సూచించారు. మండలంలోని కొల్హారి, భూతాయి, చందూనాయక్ తండా, వంజార భూతాయి,
ఎములా డ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేద్దాం.. ముచ్చటగా ముడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసుకుందాం. తాను డబ్బులు సంపాదించుకోవ డానికి రాజకీయాల్లో రాలేదని.. ప్రజా సేవ చేయ డానికి వచ్చానని.. ఒకసారి తనకు అవ�
సీఎం కేసీఆర్ ఇస్తున్న పింఛన్ చాలా ఆసరైతంది. గతంల మమ్మల్ని ఏ సర్కారు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంకనే మంచి జరుగుతంది. ఒకప్పుడు నెలంతా బీడీలు చేస్తే రూ.రెండు మూడు వేలు రాకపోయే�
కోరుట్లలో బీఆర్ఎస్ జోరు పెరిగింది. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నది. ఊరా వాడా గులాబీ శ్రేణుల హోరు కనిపిస్తుండగా, నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుం�
వ్యవసాయరంగం అభివృ ద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా రైతు ల సాధికారత కోసం నిర్మించిన రైతు వేదికలు ఎంతో సద్వినియోగమవుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని చేసిందని, ఎన్నికల్లో అభివృద్ధి చూసి బీఆర్ఎస్కి పట్టం కట్టాలని, కాంగ్రెస్ ఓటు వేస్తే కరెంట్ కష్టాలు తప్పవని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎ�
కాంగ్రెస్ గ్యారంటీలను నమ్ముకుంటే గ్యారంటీగా ఆగమవుతామని మానకొండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్ హెచ్చరించారు. నియోజకవర్గం, గ్రామాలను ఎంతగానో అభివృద్ధి చేసిన తనను మరోసారి ఆశీర్వదించ�
కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అనేది మరోసారి స్పష్టమైంది. ఇప్పటికే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరంలేదు, మూడు గంటల కరెంట్ సరిపోతదని రైతు వ్యతిరేక విధానమే మా నినాదమనే విధంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస�