వారికి దశాబ్దాలుగా వారసత్వంగా వచ్చిన అసైన్డ్ భూములే ఆధారం. ఏళ్లుగా సాగు చేసుకుంటూ పంటలు పండించుకోవడమే తప్ప కుటుంబ అవసరాలకు ఆ భూమిని అమ్ముకునేందుకు వీలుండదు. బ్యాంకులు లేదా బయటి వ్యక్తులకు తనఖా పెట్టే�
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి ఎక్కువ మంది గులాబీ గూటికి చేరుతున్నారని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పినపాక ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రాతినిథ్యం వహిస్తుండడంతో అందరి దృష్టి ఇక్కడే ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పదికి పది స్థానాలను గెలిచి క్లీన్స్వీప్ చేయాలని బీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్త�
గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని తాలెల్మ గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే రూ.20 లక్షలతో నిర్మిస్తున్న ఆరోగ్య ఉప కేంద్రం �
ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం రెండు కొత్త మండలాలను ఏర్పాటుచేసింది. సాత్నాల, భోరజ్ మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎంగా కేసీఆర్ను మూడోసారి ఆశీర్వదించి మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. గురువారం పెబ్బేరు మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి కోట్లా
రాష్ట్రంలో సాధారణ అటవీ ప్రాంతానికి తోడుగా మరో కొత్త అటవీ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నది! రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మిషన్ ఆయిల్పాం’ పథకం ఈ కొత్త అడవిని సృష్టిస్తున్నది. ఇది చదువుతు
స్వరాష్ట్రంలోనే పండుగలకు అధిక ప్రాధాన్యం లభిస్తోందని ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. పల్లెలకు పట్టం కడుతున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. చింతకాని, ముదిగొండ మండ�
తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రపంచం వేనోళ్లా పొగడుతున్నది. పెట్టుబడుల స్వర్గధామంగా తెలంగాణను కీర్తిస్తున్నారు. భౌగోళిక అనుకూలతలకు తోడు అత్యద్భుతమైన మౌలిక వసతులు కల్పిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. పారి
వయోవృద్ధుల సంక్షేమంలో తెలంగాణ సర్కారు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నది. ఆసరా పథకం ద్వారా మరెక్కడా లేనివిధంగా రూ.2016 పింఛన్ను అందిస్తూ మలి దశలో ఆర్థిక బరోసా అందిస్తున్నది. వారికోసం దేశంలోనే తొలిసారి 14567�
ఆటల పోటీల్లో క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశ
రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి, పారదర్శకంగా అమలు చేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణ
సంక్షేమం-అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఎలా ఎదిగింది? తెలంగాణ ఆచరణను దేశం అనుసరించడానికి గల కారణాలేమిటి?
టూరిజంపై అవగాహన కల్పించడం, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విలువలను ప్రోత్సహించేలా ఏటా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా పర్యాటక దినోత్సవాన్ని జరుపుకొంటారు.