అన్ని వర్గాలు, మతాల అభ్యున్నతి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు.
సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు తీపికబురు అందించారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. సర్కారు విడుదల చేసిన డీఎస్సీ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ జీవో 96
సమైక్య పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న అంగన్వాడీల వ్యవస్థ స్వరాష్ట్రంలో బలోపేతమైంది. టీచర్లు, సహాయకుల వేతనాలను ప్రభుత్వం భారీగా పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. తాజాగా వారికి మరికొన్ని కానుకలు ప్రక
సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు తీపికబురు అందించారు. త్వరలోనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేయనున్నది. పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతివ్వడంతో ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది
Interview | తొమ్మిదేండ్లలో జహీరాబాద్ నియోజకవర్గంలో అద్భుతమైన ప్రగతి సాధించాం. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు గడపగడపకూ అందించాం. జహీరాబాద్ పట్టణంలో 60 సంవత్సరాల్లో జరగని అభివృద
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లుగా జరుగుతున్న అభివృద్ధికి, అందిస్తున్న సంక్షేమం ముందుకు సాగడానికి మరోసారి సీఎం కేసీఆర్ను ఎన్నుకోవడానికి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. దేశంలో ఏ రాష్ట్రం�
రాజకీయాల్లోకి యువత, కొత్తవారు రావాలని సీఎం కేసీఆర్ తరచూ చెప్తుంటారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ఎంతోమంది కొత్తవారికి రాజకీయాల్లో అవకాశం కల్పించారు.
దశాబ్దాల పాటు ఎదుర్కొన్న ప్రధాన సమస్యను బీఆర్ఎస్ సర్కారు తీర్చినందుకు 5 కాలనీల వాసులు హర్షం వ్యక్తం చేశారు. బోరబండకు చెందిన ఎన్ఆర్ఆర్పురం కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో సభ్యులకు చెందిన ఇండ్ల థర్డ్
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతల కష్టాలు వర్ణనాతీతం. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అక్కడ చీకట్లు తప్పవు. తాజాగా కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కరెంటు కోతలతో బెంగుళూరు బెంబ�
‘అబ్ కీ బార్ కిసాన్ సరార్' నినాదం మహారాష్ట్రలోని సబ్బండ వర్గాలను ఆకర్షిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఈ నినాదం మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వృత్తి సంఘాలను కదిలిస్తున్నది. అందుల�
తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో మహిళలకు సుస్థిరమైన జీవనోపాధిని కల్పించడమే లక్ష్యంగా విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమాన్ని
ప్రజల సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి పట్టని కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్కు రెండు కళ్లలాంటివని పేర్కొన�
గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చాలంటే క్షేత్ర స్థాయిలో బాధ్యత కలిగిన అధికారి ఉండాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం 2019లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్ వేసి నియామకాలు �
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర లేబర్వెల్ఫేర్బోర్డు చైర్మన్ దేవేంద