ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యమకారుల గురించి ఎమ్మెల్యే ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభ�
ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆర్అండ్బీ రోడ్డు నుంచి అందునాయక్తండా గ్రామం వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.28 లక్షలతో బీటీరోడ్డు నిర్మించడంతో గ్రామస్తులకు రవాణా కష్టాలు తీరాయి.
జహీరాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులు విడుదల చేసింది. సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఈ నిధులు విడుదల చేశారు. మున్సిపా�
బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతోనే ఖమ్మం నగర ప్రజలకు అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించగలిగామని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కనీస సదుపాయాలు లేని స్థాయి నుంచి మెట్రో నగరాలకు దీటుగా నిలిచే స�
తెలంగాణ రైతురాజ్యం యావత్తు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే కొందరు ఇక్కడివాళ్లే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిరకాలుగా అందిస్తున్న అండదండలతో రైతు నిమ్మళంగా సేతానం చేసుక�
వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం కళాశాలను ప్రభుత్వపరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా�
కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంటదో దేశ ప్రజలకు దశాబ్దాలుగా బాగా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో తాగునీరు లేదు. సాగునీరు లేదు. కరెంటుకు ఎప్పుడూ కటకటే. పైరవీలు, పైసలు సంపాదించుడే తప్ప.. ప్రజా సమస్యల పరిష�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. గత ఉమ్మడి ప్రభు త్వాలు పూర్తిగా విస్మరించిన మత్స్యకారులకు మేమున్నామంటూ అండగా నిలిచింది. గత ఏడేండ్లుగా మత్స్యకారులకు వందశాతం సబ్స�
కాలం చెల్లిన కాంగ్రెస్ను కర్రలు కట్టి నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నంగా ఖమ్మం సభను చూడవచ్చు. కృత్రిమ శ్వాసను ఎక్కించేందుకు ఆ పార్టీ నాయకులు తెగ ప్రయాస పడిపోయారు. కప్పల తక్కెడ పార్టీని రేపు తెలంగాణలో అంద�
అన్నం పెడుతున్న భూమికి హక్కు పత్రాలు లేక ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్న గిరిపుత్రుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. కాస్తులో ఉన్నామనే మాటే గానీ ఎప్పుడు ఎవరు వస్తారో..? కాదు పొమ్మంటారోనన్న భయంతో ఏండ్లుగా నరకం �
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేది లేదని, ఉచిత విద్యుత్తునందిస్తూ, రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు కాపాడుతూ, డిస్కంలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను అడ్డుకుంటూ.. తెలంగాణ ప్రభుత్వం గొప్ప త్యాగం చేసింది. కేంద్రం �
రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లో ఫాక్స్కాన్ పరిశ్రమ తయారీ ప్లాంట్ నిర్మాణం శరవేగంగా జరగుతున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు ప్రశంసించారు. ‘దాదాపు నెల రోజుల క్రితమే కొంగరకలాన్లో ఫాక్స
ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తేవడంతో నేడు సర్కారు పాఠశాలలు కార్పొరేట్కు దీటుగా కొనసాగుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు, ఆహ్లాదకర వాతావరణం కలగలిసిన ప్రభుత్వ బడులు ఇప్పు�