నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వ స్థలాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తున్నది. ప్రస్తుతం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల ప్
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద కొత్త రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 16 నాటికి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ పూర్తయి, పాస్బుక్ పొందినవారు ఈ సీజన్లో రైతుబంధుకు అర్హ�
ఉమ్మడి రాష్ట్రంలో కనీసం దీపం పెట్టే నాథుడు లేక వెలవెలబోయిన ఆలయాలకు స్వరాష్ట్రంలోనే మంచిరోజులు వచ్చాయి. వేలాది కోట్ల రూపాయలతో గుడుల పునరుద్ధరణ చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం, అర్చకులకు సైతం తగిన వేతనం ఇ�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గిరిజనాభివృద్ధికి పెద్దపీట వేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చడంతో గిరిజనులు సర్పంచ్లుగా, వార్డు సభ్యుల
తెలంగాణ వచ్చి పదేండ్లు అయ్యింది. దశాబ్ది ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఒక వైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుంది. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు �
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దూసుకెళ్తున్నది. అన్ని వర్గాలకూ సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారు. శుక్రవారం మంచిర్యాలలో నిర్వహించిన బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రకటించిన వరాలైన దివ్యాంగులకు పెన్షన్ ప�
తెలంగాణ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అందిస్తున్న పాలన యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం శివ�
గీత కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.12.5 కోట్ల ఎక్స్గ్రేషియాను విడుదల చేసినట్టు ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గీతవృత్తిలో ప్రమాదానికి గురైన కార్మికులకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఎక్�
తెలంగాణకు గొప్ప ఆస్తి అయిన సింగరేణి సం స్థను కాంగ్రెస్ పాలనలో సర్వనాశనం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సంస్థకు పూర్వవైభవం తెస్తున్నామని చెప్పారు. మంచిర్యాలలో శుక్రవార�
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన తరుణంలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరు�
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో శుక్ర�
కుల, చేతి వృత్తిదారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రూ.లక్ష ఆర్థికసాయం పథకం నేటి నుంచి అమల్లోకి రానున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మంచిర్యాల జిల్లా �
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రం ఏర్పాటైతే చీకటి మయమవుతుందని అక్కసు వెల్లగక్కిన సమైక్య పాలకుల మాటలకు దీటుగా నేడు నిరంతర విద్యుత్తు సరఫరాతో వ�