మాతా, శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఆరోగ్య �
అన్నదాతల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో అండగా ఉంటూ ఆదుకుంటోంది. అయితే వర్షాలు, గాలిదుమారాలు వచ్చినప్పుడు పంటలు నేలవాలినా, తెగుళ్లు, చ
బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం మండలం�
ఉరుకులు పరుగుల జీవితంలో ఎంతో కష్టపడి సంపాదించిన సంపాదనలో దాదాపు 60 శాతం వైద్యానికి ఖర్చు పెడుతున్న సందర్భాలు ప్రస్తుతం ఎన్నో ఉన్నాయి. జ్వరం వచ్చి తగ్గకపోతే పలు రకాల రక్త పరీక్షలు రాస్తున్నారు.
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మూడు జిల్లాలకు పదిలోపు స్థానాలు వచ్చాయి. ఎప్పటిలాగే 90శాతానికిపైగా ఉత్తీర్ణతతో మేటిగా నిలిచాయి. గతేడాది కరీంనగర్ జిల్లాకు 14వ స్థానం రాగా, ఈ సారి నాలుగోస్థానంలో నిలిచింది. రాజ�
కాంగ్రెస్, బీజేపీ ఎన్ని మాట్లాడినా రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే తెలంగాణ రూపురేఖలే మారాయని, సంక్షేమం, అభివృద్ధి జోడెడ్ల ప్రయాణం సాగుతున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, వృద్ధులు, దివ్యాంగుల స�
పదో తరగతి ఫలితాల్లో 97.29 శాతం ఉత్తీర్ణతతో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. విద్యాశాఖ రిజల్ట్స్ బుధవారం ప్రకటించింది. మొత్తం 21,358 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 20,780 మంది ఉత్తీర్ణులయ్�
పది ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత ఏడాదికన్న మెరుగైన ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా రెండో స్థానంలో నిలిచినప్పటికీ గత సంవత్సరం కంటే ఉత్తీర్ణత శాతం 0.80 పెరిగింది. బుధవారం పది ఫ�
రైతన్న సుభిక్షంగా ఉండాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని టీఎస్ హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నా రు. కంది మండల పరిధిలోని కలివేముల, ఇంద్ర కరణ్, చిద్రుప్ప గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో బుధవారం ధాన్య�
వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిం ది. పంట ఏదైనా సరే... సాగులో మేటి అనిపించుకుంటున్నది. వరి, పత్తి, మి ర్చి వంటి పలు ప్రధాన పంటల సా గులో, ఉత్పత్తిలో తెలంగాణ తన సత్తా చాటుతున్నది. ఈ విషయాన్ని స్వ య
సాగుకు పెట్టుబడి క ష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ అమలు చేసిన రైతుబంధు పథకం రైతుల్లో భరోసా నింపిందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రైతుబంధు పథకం ప్రారంభ�
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వ్యవసాయరంగం ఎంతో పురోగతి సాధించిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి పొలాలకు మళ్లించడంతో నేడు తెలంగాణ దేశ�
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాలతోపాటు పోలీసు వ్యవస్థనూ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టం చేసింది. ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ వంటి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్ట