‘అబ్ కీ బార్ కిసాన్ సరార్' నినాదం మహారాష్ట్రలోని సబ్బండ వర్గాలను ఆకర్షిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఈ నినాదం మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వృత్తి సంఘాలను కదిలిస్తున్నది. అందుల�
తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో మహిళలకు సుస్థిరమైన జీవనోపాధిని కల్పించడమే లక్ష్యంగా విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమాన్ని
ప్రజల సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి పట్టని కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్కు రెండు కళ్లలాంటివని పేర్కొన�
గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చాలంటే క్షేత్ర స్థాయిలో బాధ్యత కలిగిన అధికారి ఉండాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం 2019లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్ వేసి నియామకాలు �
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర లేబర్వెల్ఫేర్బోర్డు చైర్మన్ దేవేంద
ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యమకారుల గురించి ఎమ్మెల్యే ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభ�
ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆర్అండ్బీ రోడ్డు నుంచి అందునాయక్తండా గ్రామం వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.28 లక్షలతో బీటీరోడ్డు నిర్మించడంతో గ్రామస్తులకు రవాణా కష్టాలు తీరాయి.
జహీరాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులు విడుదల చేసింది. సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఈ నిధులు విడుదల చేశారు. మున్సిపా�
బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతోనే ఖమ్మం నగర ప్రజలకు అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించగలిగామని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కనీస సదుపాయాలు లేని స్థాయి నుంచి మెట్రో నగరాలకు దీటుగా నిలిచే స�
తెలంగాణ రైతురాజ్యం యావత్తు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే కొందరు ఇక్కడివాళ్లే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిరకాలుగా అందిస్తున్న అండదండలతో రైతు నిమ్మళంగా సేతానం చేసుక�
వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం కళాశాలను ప్రభుత్వపరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా�
కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంటదో దేశ ప్రజలకు దశాబ్దాలుగా బాగా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో తాగునీరు లేదు. సాగునీరు లేదు. కరెంటుకు ఎప్పుడూ కటకటే. పైరవీలు, పైసలు సంపాదించుడే తప్ప.. ప్రజా సమస్యల పరిష�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. గత ఉమ్మడి ప్రభు త్వాలు పూర్తిగా విస్మరించిన మత్స్యకారులకు మేమున్నామంటూ అండగా నిలిచింది. గత ఏడేండ్లుగా మత్స్యకారులకు వందశాతం సబ్స�