విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వివిధ అంశాల్లో విజ్ఞానం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. కర్షకులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. బుధవారం పట్టణంలో పీఏస�
కులవృత్తులవారికి అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా తీసుకున్న బీమా నిర్ణయంపై గౌడన్నల్లో భరోసా వ్యక్తమవుతున్నది. రైతుబీమా తరహా కల్లుగీత కార్మికులకు బీమా కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీస�
అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే ‘బాలామృతం’ చిన్నారుల ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దివ్య ఔషధంగా పనిచేస్తోంది. పిల్లలు తీసుకునే ఆహారంలో కొన్ని ముఖ్యమైన పోషకాల లోపం ఉంటుంది. ఈ కారణంగా వారిలో పోషకాల లో
సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని మరో రూ. �
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, తడిసిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్నదాతలు ఆందోళన చెందవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భర�
Minister Harish Rao | బీఆర్ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు, భవన నిర్మాణరంగ కార్మికులకు రూ.6లక్షల బీమాను అందిస్తుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని శ్రీనివాస టాకీసు బీఆర్టీయూ ట్�
స్వరాష్ట్రంలో అన్ని రంగాలకు ప్రాధాన్యం లభిస్తున్నది. కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది. వృత్తిదారుల నుంచి వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి తోడ్పాటు అందిస్తున్నద
భారతీయ జనతా పార్టీ తీరు నవ్విపోదురు గాక నాకేంటి అన్న తీరును తలపిస్తోంది. రాష్ట్ర పర్యనటకు వచ్చే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల్లో ప్రధాని నుంచి కేంద్ర సహాయ మంత్రుల దాకా ఉట్టి చేతులతో ఊపుకుంటూ పోవుడే తప్ప ప
అన్నదాతల వెన్నుదన్నుగా సీఎం కేసీఆర్ నిలిచారని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన అందిస్తోందని స్పష్టం చేశారు. వైరా వ్యవసాయ మార్కెట్ యార్డు�
సూడాన్లో అంతర్యుద్ధం కారణంగా భారత్కు తిరిగి వస్తున్న తెలంగాణవాసులను వారి స్వస్థలాలకు పంపించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సిద్ధం చేసింది. ఇందుకు ఢిల్లీలోని తె లంగాణ భవన్లో ప్రత్యేక కంట్రోల్ ర�
రాష్ట్ర రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకేరోజు రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించి తెలంగాణలో తనకు పోటీయే లేదని మ�
తెలంగాణ కోసం కేసీఆర్ సారథ్యంలో ఏవిధంగా పోరాటం చేశామో.. ఇప్పుడే అదే తరహాలో ఉద్యమంలా రాష్ర్టాభివృద్ధి జరుగుతున్నదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో వెనుకబడిన త