అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి సబ్బండ వర్గాల ప్రజలు చేరుతున్నారని, సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వానకాలంలో మోస్తరు వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లడం, రోడ్లు బురదమయంగా మారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుత�
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువా రం చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యా దయ్యతో కలిసి మంత్�
ప్రజలకు సౌలభ్యంగా, పాలనకు అనువుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను నిర్మించింది. సూర్యాపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఉద్యోగులు, అధికారులు, ప్రజలతో కళకళలాడుతున్నది. జిల్ల�
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఉపాధ్యాయ వర్గాల్లో సంబురం నెలకొంది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు దాదాపు 800 మందిక�
అన్ని వర్గాలు, మతాల అభ్యున్నతి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు.
సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు తీపికబురు అందించారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. సర్కారు విడుదల చేసిన డీఎస్సీ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ జీవో 96
సమైక్య పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న అంగన్వాడీల వ్యవస్థ స్వరాష్ట్రంలో బలోపేతమైంది. టీచర్లు, సహాయకుల వేతనాలను ప్రభుత్వం భారీగా పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. తాజాగా వారికి మరికొన్ని కానుకలు ప్రక
సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు తీపికబురు అందించారు. త్వరలోనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేయనున్నది. పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతివ్వడంతో ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది
Interview | తొమ్మిదేండ్లలో జహీరాబాద్ నియోజకవర్గంలో అద్భుతమైన ప్రగతి సాధించాం. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు గడపగడపకూ అందించాం. జహీరాబాద్ పట్టణంలో 60 సంవత్సరాల్లో జరగని అభివృద
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లుగా జరుగుతున్న అభివృద్ధికి, అందిస్తున్న సంక్షేమం ముందుకు సాగడానికి మరోసారి సీఎం కేసీఆర్ను ఎన్నుకోవడానికి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. దేశంలో ఏ రాష్ట్రం�
రాజకీయాల్లోకి యువత, కొత్తవారు రావాలని సీఎం కేసీఆర్ తరచూ చెప్తుంటారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ఎంతోమంది కొత్తవారికి రాజకీయాల్లో అవకాశం కల్పించారు.
దశాబ్దాల పాటు ఎదుర్కొన్న ప్రధాన సమస్యను బీఆర్ఎస్ సర్కారు తీర్చినందుకు 5 కాలనీల వాసులు హర్షం వ్యక్తం చేశారు. బోరబండకు చెందిన ఎన్ఆర్ఆర్పురం కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో సభ్యులకు చెందిన ఇండ్ల థర్డ్
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతల కష్టాలు వర్ణనాతీతం. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అక్కడ చీకట్లు తప్పవు. తాజాగా కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కరెంటు కోతలతో బెంగుళూరు బెంబ�