KCR | సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని, మంత్రి కేటీఆర్ సీఎం కావాలని, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మరోసారి గెలిచి ఉన్నత స్థానంలో ఉండాలని ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి 101 మందిరాల్లో ప్రత్యేక పూజలు చేసేందు
పోలీస్ స్టేషన్.. ఆ పేరు వింటేనే గతంలో జనం భయంతో వణికిపోయేవారు. కానీ, నేడు తెలంగాణ రాష్ట్రంలో పోలీసుస్టేషన్లు మాత్రం ఇందుకు భిన్నం. కార్పొరేట్ కార్యాలయాల్లా తలపిస్తున్న ఠాణాలు... దేశానికే రోల్ మాడల్గా
శాంతిభద్రతల సంరక్షణే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తుండగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నది. పోలీస్శాఖలో ఖాళీలను భర్తీ చేయడం, కొత్త వాహనాలు కేటాయించడం, �
ఓ వైపు శాంతిభద్రతల పరిరక్షణకు విశేష కృషిచేస్తూనే మరోవైపు ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు చేరువై పోలీసు శాఖ తనదైన ముద్రవేసుకున్నది. సమైక్య సర్కారుకు భిన్నంగా కొంగొత్త విధానాలు, ఆధునిక సాంకేతికతను అందిప�
‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ పాలన అందిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాజనీతిని కనబరుస్తూ పని చేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో నిరూపించారు.
‘అనేక పోరాటాలు, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఉద్యమ సమయంలో ఏ ఆశయం కోసం తపించారో నేడు అవన్నీ నెరవేరు�
ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమవుతున్నది. దశాబ్దాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల వర్తింపులోనూ కీలకమవుతున్నది. దళారీ వ్యవస్థకు చెక్పెట్టి పారదర్శకం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది. బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి భూమి కేటాయించి బీసీ బాంధవుడిగా నిలిచారు ముఖ్యమంత్రి
కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం�
ఇబ్రహీంపట్నం పెద్దచెరువులోకి నీరు వచ్చే ప్రధాన కాల్వ నుంచి పోచారం, కర్ణంగూడ రోడ్డు ఉండేది. ఈ వాగులో ఎప్పుడు నీరు ఉండడం వల్ల ఎండాకాలం మాత్రమే ప్రయాణం చేసేవారు.
పురాతన ఆలయాల అభివృద్ధితో పాటు నూతన ఆలయాల నిర్మాణం, ఆలయాల భూముల పరిరక్షణకు తెలంగాణ సర్కారు పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నదని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. గత ఉమ్మడి ప్రభుత్వాల్లో వివిధ రకాల సమస్యలతో ఇబ్బందులకు గురైన గ్రామాలు.. నేడు బీఆర్ఎస్ ప్రభ�
బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడా రంగానికి తగిన ప్రాధాన్యతను ఇస్తుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ జింఖానా మైదానంలో సీఎం కప్-2023 క్రీడా పోటీలను మంత్రులు తలసా�
తెలంగాణ ప్రభుత్వంలో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ పట్టణంలోని సర్కారు దవాఖాన ఆవరణలో ఉచిత డయ�
హైదరాబాద్ నగరానికి తిలకం బొట్టులా ఉండే హుస్సేన్ సాగర్కు మరిన్ని మంచి రోజులు రానున్నాయి. సమైక్య పాలనలో కంపుకొట్టే మురుగునీటితో ముక్కుపుటాలు అదిరిపోయే హుస్సేన్ సాగర్ పరిసరాలు మాత్రమే ఉండేవి. కానీ గ
రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు కులవృత్తులను పూర్�