రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. గురువారం మునిపల్లి ఎస్వీఎస్ గార్డెన్లో ప్రభుత్వం అందిస్తున్న రంజా�
గ్రామాల సమగ్ర అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం బొంరాస్పేట మండలం లోని నాగిరెడ్డిపల్లి నుంచి కొత్తూరు మీదుగా దేవనూరు వరకు రూ.3.10 కోట్లతో �
రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్ల్లో గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా నిర్మించే నూతన హాస్టల్ నిర్మాణ పనులు త్వరలో ప్రా రంభించాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. వర్సిటీల వీసీ, రిజిస్ట్రార్�
ఆర్థిక స్థోమత లేని నిరుపేద అభ్యర్థులకు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ దిక్సూచిగా నిలుస్తున్నది. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల సాధించుకునే లక్ష్యంతో నిరుపేద అభ్యర్థులు ఈ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ పొందుతున్�
ఎండాకాలంలో పరిశ్రమలు, వ్యాపార సం స్థల వద్ద జనరేటర్ల మోత వినిపించేది. అప్రకటిత వి ద్యుత్ కోతలతో వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ రం గాలు కుదేలయ్యేవి. ఇండ్లల్లో కూడా ఇన్వర్టర్ల మీద ఆధారపడేవారు. విద్యుత్ ఖర్చులు �
రాజ్యాంగ నిర్మాత, భారతదేశ దార్శనికుడు, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడకకు వేళయింది. శుక్రవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సర్వం సిద్ధమవుతున్నది. ఆయా జిల్లా కేంద్రాల్లో షెడ్యూల్, కులాల అభివృద్�
kalyana lakshmi scheme | పేదింటి ఆడబిడ్డ పెండ్లికి తల్లిదండ్రులు రంది పడొద్దనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ ‘కల్యాణలక్ష్మి, షాదీముబారక్' అమలు చేస్తున్నది. దీనిలో భాగంగా ఆడబిడ్డ వివాహానికి రూ.1,00,116 లను ఆర్థిక సాయంగా అందజే
జిల్లాలో రైతులు వానకాలంలో పత్తి, సోయాబీన్, కంది, ఇతర పంటలు సాగు చేస్తారు. యా సంగిలో శనగ, పల్లి, గోధుమ, జొన్న పంటలు పండిస్తారు. ఈ ఏడాది యాసంగిలో రైతులు జిల్లాలో 1.08 లక్షల ఎకరాల్లో శనగ పంటను వేశారు. ప్రభుత్వం అమల
బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో చర్చలు పెట్టాలని, ప్రతి కార్యకర్త గడపగడపకూ వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి పనులు, పథకాలను వివరించాలని, ప్రతిపక్షాల నాయకుల అసత్య ప్రచారాన్ని సరైన సమాధానాలతో తిప్పికొట్�
మహిళల సంపూర్ణ ఆరోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి పేర్కొన్నారు. మహిళల ఆరోగ్య పరీక్షల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల�
సమైక్య రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయం స్వరాష్ట్రలో పండుగలా మారిందని, అది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ రెడ్డి అన్నారు. మండలంలోని రాంసింగ�
చెత్తతో నిండిన రోడ్లు, అధ్వానపు వీధులు.. ఎటు చూసినా పారిశుధ్యలోపంతో కనపర్తి ఏండ్లపాటు గోస పడ్డది. అనేక సమస్యలతో సతమతమైంది. కానీ స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు సహకారంతో ఏళ్లతరబడి వేధించిన సమస్యలు ఒక్కొ