రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది సీఎం కేసీఆర్ సర్కారేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టంచేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో మంత్రి కేటీఆర్కు ఎటువంటి సంబంధం లేదన్నారు.
ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్లో ఉన్న బీఆర్ గార్డెన్స్లో మున్సిపల్ అ
ఉద్యోగ నియామక పరీక్షలు సమీపిస్తుండటంతో అభ్యర్థులకు గ్రంథాలయాలు చక్కటి ఆశ్రయాన్నిస్తున్నాయి. కొన్ని గ్రంథాలయాల్లో రాత్రింబవళ్లు చదువుకొనేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లు, వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
కార్యకర్తలకు బీఆర్ఎస్ సర్కార్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పట్టణంలోని 6, 7, 9వ వార్డుకు చెందిన 15 మంది యువకులు బ�
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నదని సీఎం కేసీఆర్ నాయకత్వంలో దినదినాభివృద్ధి చెందుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సమైక్య పాలనలో ధర్మపురి అన్నింటా వెనుక�
‘తెలంగాణ ఆవిర్భావానికి ముందు తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమంపై ఊరూరా చర్చ జరగాలి. నాటికీ నేటికీ తేడాను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి.
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 39,830 కిట్ల పంపిణీ కిట్లో 16 రకాల వస్తువులు.. గర్భధారణ నుంచి ప్రసవం వరకు కంటికి రెప్పలా రక్షణ.. సర్కారు దవాఖానలో పెరుగుతున్న ప్రసవాలు ప్రభుత్వం చొరవతో తగ్గిన మాతా శిశు మరణాలు �
తెలంగాణలో నీటి వనరులను సృష్టించడంతోపాటు ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు అద్భుతమని పంజాబ్ రాష్ట్ర అధికారులు ప్రశంసించారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎస్హెచ్జీ సభ్యులతో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంస్థలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. పంటల సాగు, ఉత్పత్తుల మార్కెటింగ్లో కీలకపాత్ర పోషిస్త�
మారుమూల గ్రామానికి సైతం మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నది తెలంగాణ సర్కార్. అందుకోసం కోట్లాది రూపాయలతో కొత్త రోడ్ల నిర్మాణం, పాతరోడ్లను పునరుద్ధరిస్తున్నది. అలాగే అన్ని గ్రామాల్లో అంతర్గత రహదారుల
వ్యవసాయం దండుగ అనే స్థాయి నుంచి పండుగ అనే స్థాయికి తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తుండడంతో సాగు పనులు సాఫీగా సాగుతున్నాయి.