మారుమూల గ్రామానికి సైతం మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నది తెలంగాణ సర్కార్. అందుకోసం కోట్లాది రూపాయలతో కొత్త రోడ్ల నిర్మాణం, పాతరోడ్లను పునరుద్ధరిస్తున్నది. అలాగే అన్ని గ్రామాల్లో అంతర్గత రహదారుల
వ్యవసాయం దండుగ అనే స్థాయి నుంచి పండుగ అనే స్థాయికి తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తుండడంతో సాగు పనులు సాఫీగా సాగుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి బీఆర్ఎస్ సర్కార్ ఎంతో కృషి చేస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
పెద్దగట్టు జాతరకు రెంచు వారాల సమయమే ఉండగా, ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 5కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో శాశ్వత, తాత్కాలిక వసతుల �
సమైక్య రాష్ట్రంలో గుర్తింపునకు నోచుకోని రాజకీయ ప్రముఖులు, తెలంగాణవాదులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రాధాన్యతనిస్తున్నది. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలకు గుర్తింపునిచ్�
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. సారంగాపూర్ మండలం బండరేవుతండాలో శనివారం జరిగిన 30వ నానుమహారా�
వయోవృద్ధుల సంక్షేమంలో దేశానికి దిక్సూచిగా నిలుస్తున్న తెలంగాణ సర్కారు మరో పెను సామాజిక విప్లవానికి నాంది పలికింది. వృద్ధులకు భరోసా కల్పించేందుకు దేశంలో ఎక్కడాలేనివిధంగా తెలంగాణ మెయింటెనెన్స్ అండ్
సీఎం కేసీఆర్ పాలనలోనే ఆర్యవైశ్యులకు గుర్తింపు లభించిందని ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పర్యాటకశాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్యకర్తలు గడపగడపకూ తీసుకెళ్లాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం కులకచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళంల�
సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి కొండంత అండగా నిలుస్తున్నాయని, వాటికి ఆకర్షితులై పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంచాల మండల పరిధిలోని చెన్నారెడ్డిగూడ
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువారం చౌడాపూర్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తినేని సుధాకర్రెడ్డి అధ్యక్షతన నిర్వహ
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన బీజేపీ
ఎనిమిదేండ్లయినా ఎన్నికల హామీని అమలుచేయకుండా చోద్యం చూస్తున్నది. దళిత వ్యతిరేక పార్టీగా పేరుగాంచిన �
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డ