kalyana lakshmi scheme | పేదింటి ఆడబిడ్డ పెండ్లికి తల్లిదండ్రులు రంది పడొద్దనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ ‘కల్యాణలక్ష్మి, షాదీముబారక్' అమలు చేస్తున్నది. దీనిలో భాగంగా ఆడబిడ్డ వివాహానికి రూ.1,00,116 లను ఆర్థిక సాయంగా అందజే
జిల్లాలో రైతులు వానకాలంలో పత్తి, సోయాబీన్, కంది, ఇతర పంటలు సాగు చేస్తారు. యా సంగిలో శనగ, పల్లి, గోధుమ, జొన్న పంటలు పండిస్తారు. ఈ ఏడాది యాసంగిలో రైతులు జిల్లాలో 1.08 లక్షల ఎకరాల్లో శనగ పంటను వేశారు. ప్రభుత్వం అమల
బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో చర్చలు పెట్టాలని, ప్రతి కార్యకర్త గడపగడపకూ వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి పనులు, పథకాలను వివరించాలని, ప్రతిపక్షాల నాయకుల అసత్య ప్రచారాన్ని సరైన సమాధానాలతో తిప్పికొట్�
మహిళల సంపూర్ణ ఆరోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి పేర్కొన్నారు. మహిళల ఆరోగ్య పరీక్షల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల�
సమైక్య రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయం స్వరాష్ట్రలో పండుగలా మారిందని, అది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ రెడ్డి అన్నారు. మండలంలోని రాంసింగ�
చెత్తతో నిండిన రోడ్లు, అధ్వానపు వీధులు.. ఎటు చూసినా పారిశుధ్యలోపంతో కనపర్తి ఏండ్లపాటు గోస పడ్డది. అనేక సమస్యలతో సతమతమైంది. కానీ స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు సహకారంతో ఏళ్లతరబడి వేధించిన సమస్యలు ఒక్కొ
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో వరుస ఆత్మహత్యల నివారణ, కార్మికులకు ఉపాధి కల్పనతోపాటు పరిశ్రమల స్థాపన కోసం 2003లో అప్పటి ప్రభుత్వాలు టెక్స్టైల్ పార్కును ఆర్భాటంగా ప్రారంభించాయి. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్�
ముషీరాబాద్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ హయాంలోనే అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని, తాము చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ది చేసినట్లు ఏ ప్రజా ప్రతినిధి అయినా నిరూపిస్తే రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయన�
రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది సీఎం కేసీఆర్ సర్కారేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టంచేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో మంత్రి కేటీఆర్కు ఎటువంటి సంబంధం లేదన్నారు.
ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్లో ఉన్న బీఆర్ గార్డెన్స్లో మున్సిపల్ అ
ఉద్యోగ నియామక పరీక్షలు సమీపిస్తుండటంతో అభ్యర్థులకు గ్రంథాలయాలు చక్కటి ఆశ్రయాన్నిస్తున్నాయి. కొన్ని గ్రంథాలయాల్లో రాత్రింబవళ్లు చదువుకొనేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.