బీఆర్ఎస్ గెలుపే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పార్టీ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్లాల్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలక�
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మధిర పట్టణం అభివృద్ధి చెందుతోందని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సహకారంతో
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో తెలంగాణలో మాత్రమే తండాలు, గూడేలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల గ్రామాలతో పాటు గిరిజన గ్రామాలు, ఏజెన్సీ గూడాలు ఎక్కువ గా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. గ్రామాల నుంచి మండల కేం ద్రాలకు రావాలంటే ప్రజల
బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల పాలనను వికేంద్రీకరించడంతో చిన్న పంచాయతీలన్నీ అద్భుత పురోగతి సాధిస్తున్నాయి. పెద్ద పంచాయతీల నుంచి విడిపోయి చిన్న పంచాయతీలుగా ఆవిర్భవించిన గ్రామాలన్నీ అభివృద్ధి బా�
మండలంలోని దేవత్పల్లి, శార్భాపురం రోడ్డు గుంతలతో అధ్వానంగా మారడంతో ప్రయాణికులు కొన్నేండ్లుగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డును బీటీగా మార్చాలని గ్రామస్తులు పల్లెకు వచ్చిన ప్రతి అధికారికి, ప్రజాప్రతి�
ష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
రెండో విడత డబుల్ బెడ్ రూం ఇండ్ల గృహప్రవేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న నగరంలోని 9 ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ జరుగనున్నది. పూర్తి పారదర్శకంగా ర్యాండమైజేషన్ పద్ధతిలో మొత్తం 13, 200 మందిని లబ
మెడికల్ కాలేజీల ఏర్పాటుతో అనేక ప్రయోజనాలున్నాయి. వీటి నుంచి ప్రతి ఏడాది వేలాదిమంది విద్యార్థులు ఎంబీబీఎస్ పట్టాతో బయటకు వస్తారు. ఫలితంగా ప్రజలకు వైద్యం మరింత చేరువ అవుతుంది. అంతేకాదు, మెడికల్ కాలేజీ�
KTR | తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరింత సానుకూల వాతావరణ ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాకులపైగా గెలుస్తామని, మ�
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి సబ్బండ వర్గాల ప్రజలు చేరుతున్నారని, సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వానకాలంలో మోస్తరు వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లడం, రోడ్లు బురదమయంగా మారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుత�
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువా రం చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యా దయ్యతో కలిసి మంత్�
ప్రజలకు సౌలభ్యంగా, పాలనకు అనువుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను నిర్మించింది. సూర్యాపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఉద్యోగులు, అధికారులు, ప్రజలతో కళకళలాడుతున్నది. జిల్ల�
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఉపాధ్యాయ వర్గాల్లో సంబురం నెలకొంది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు దాదాపు 800 మందిక�