కాంగ్రెస్ జమానా రైతులను ఆగం పట్టించింది. నిండా కరెంటు ఇవ్వలేని ఆ పార్టీ వ్యవసాయ యాంత్రికీకరణలోనూ అదే ధోరణి
ప్రదర్శించింది. వివిధ పథకాలతో వ్యవసాయం స్థిరీకరణకు కంకణం కట్టుకున్న కేసీఆర్ అన్నదాతలకు అడు�
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో కులవృత్తుల వారి జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. కుల వృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం గొల్ల కు
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే మరింత అభివృద్ధి సాధ్యమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. యూత్ కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మోతె మనోహార్, కాంగ్రెస్కి చెందిన తుమ్మల వినోద్, 8వ వార్డు కా�
‘సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ, తెలంగాణ ఏర్పాటై, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కారుణ్య నియామకాల పేరుతో ఉద్యోగాల
ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లాండసాంగి, చించుఘాట్, జండగూడ, న్యూచించుఘాట్, చిన్న చించుఘాట్, మాలెబోరిగాం, ట
తెలంగాణ ఏర్పడిన పదేళ్లలో హుజూరాబాద్ నియోజకవర్గం ప్రగతిబాటలో ప యనిస్తున్నది. దశాబ్ధాలుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపక్షాన నిలిచి వారి అవసరాలను తీర్చుతోంది.
సమైక్య రాష్ట్రంలో ఇరుకు, గతుకుల రోడ్లు, వాగులు, కాలువలపై వంతెనలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ, తెలంగాణ సర్కార్ మారుమూల గ్రామానికి సైతం మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నది. వేల కోట్లతో కొత్త
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందుతున్నదని కేశంపేట ఎంపీపీ వై.రవీందర్యాదవ్, బీఆర్ఎస్ యువనాయకుడు వై.మురళీయాదవ్ అన్నారు. షాద్నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మాద
‘’60 ఏండ్ల కాంగ్రెస్పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి శూన్యం. అవినీతి తప్ప వారు చేసిందేమీ లేదు. తెలంగాణ సాధించుకున్న తర్వాతనే సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లలో అన్ని వర్గాలన
‘ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీలేదు.. ఆ పార్టీకి అధికారం ఇస్తే రాష్ట్రం ఆగం అవుతుంది.. కుక్కలుచింపిన విస్తరిలా తయారవుతుంది.. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న సమయంలో సరైన నాయకుడికి అధికారం ఇవ్వాల్సిన అవసరం ఎం
మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేశ్రెడ్డి ప్రచారాన్ని శనివారం ప్రారంభించారు. మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామ పంచాయతీ నుంచి ప్రచారం ప్రారంభించిన ఆయన బీఆర్ఎస్ ప్రభు
ప్రతిపక్షాలు తలకిందులుగా తపస్సు చేసినా...రాజకీయ ద్రోహులు కుట్రలెన్ని చేసినా...తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ దక్షిణ భారతదేశంలో చరిత్