యాసంగి సీజన్కు సంబంధించిన రైతుబంధు పథకం పంటల పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. అయితే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన తరహాలోనే ఈ సీజన్తకు రైతుబంధు సాయ�
భక్తుల కొంగు బంగారం కొడిమ్యాల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయ పునః ప్రారంభోత్సవానికి వేళవుతున్నది. ఎన్నోఏండ్లుగా కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా ఎంతో ప్రాశస్త్యం పొందిన ఆలయం కాలక్రమేణా శిథిలావస్థకు చేరగా,
విద్యార్థుల చదువుల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయడంతోపాటు, ఇతర విద్యాసంస్థలను ఏర్పాటు చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ప్రజారోగ్యానికి గతంలోని బీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేసింది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా అంతటా వైద్య సేవలను విస్తరించింది. గతానికి భిన్నంగా అన్ని రకాల పరీక్షల�
భివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రధాన రహదారులకు ప్రత్యామ్నాయం గా లింకురోడ్లను నిర్మించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముమ్మరం గా చర్యలు చేపట్టింది.
ఆదిలాబాద్ జిల్లాలో ఈ యేడాది యాసంగిలో ప్రాజెక్టుల కింది భూములకు సరిపడా నీరు అందనుంది. వానకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో సాత్నాల, మత్తడి ప్రాజెక్టుల్లోకి పుష్కలంగా నీరు చేరింది.
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు హాస్టల్ వసతి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వివిధ కోర్సులు చదివే 1,050 మంది గర్ల్స్ , బాయ్స్కు వేర్వేర�
ఎన్నికల వేళ ఊదరగొట్టిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ సర్కారు పక్కాగా అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. గురువారం రాయికల్లో విలేకరులతో మాట్లాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రోళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ వెనుకబాటే ఉండేది. చిన్నాచితకా పరిశ్రమలు కూడా మన దగ్గరకు రాకుండా తరలించుకుపోయేటోళ్లు. మనోళ్లు పెడుదామంటే అనేక కొర్రీలు పెట్టి అడ్డుకునేటోళ్�
బోథ్ నియోజకవర్గంలో ధర్మమే గెలుస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ విశ్వాసం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పేదల పక్షపాతి అయిన సీఎం కేసీఆర్కు మద్దతిచ్చారని పేర్కొన్నారు.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న రైతు ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. సోమవారం మండలంలోని సత్యనారాయణపురం, నీలాయగూడెం, అంజనపల్లి, రాగడప, పలుగు తండ�
ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న కోరారు. సోమవారం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో పర్యటించగా ఆయనకు స�
రాష్ట్రంలో మరోసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన తనను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ప్రజలను కోరారు
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఆ తండాలను అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.