నల్లగొండ నియోజకవర్గంలో దళితబంధు కింద ఆర్థిక సాయం చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1100 మంది నిరుపేద దళితులను ఎంపిక చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చినందున వారికి వెంటనే దళితబంధు యూనిట్లను మంజూరు చేస్తూ గ్రౌండిం
వ్యవసాయాన్ని పండుగ చేయాలనే సత్సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందజేయడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అరకొరగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిం
వృత్తిదారులకు అండనిచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీబంధు పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ సైతం యథావిధిగా కొనసాగించాలని జాతీయ ఎంబీసీ సంఘాల కన్వీనర్ కొండూరు సత్యనారాయణ ఆదివారం ఒక ప్రక�
పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య స�
అడవి గుండెలో అభివృద్ధి గానం ప్రతిధ్వనించింది. నాడు ఉమ్మడి పాలనలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని ఆదివాసీ గూడెలు, గిరిజన తండాలు, అటవీప్రాంత గ్రామాల ప్రజలకు స్వరాష్ట్రంలో ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని గత �
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాలేదని నాయకులు, కా ర్యకర్తలు అధైర్యపడకుండా ప్రజా సమస్య ల పరిష్కారానికి అహర్నిషలు కృషి చేయాలని, ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అ న్నారు. ఆదివారం పట�
2023వ సంవత్సరం వికారాబాద్ జిల్లాకు ప్రగతి నామ సంవత్సరంగా గుర్తుండిపోనున్నది. పాలనా సౌలభ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాను ఏర్పాటు చేసి, కలెక్టరేట్ను నిర్మించడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పాయి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. టీఎస్ఐపాస్తో అనతికాలంలోనే అనుమతులిచ్చి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించింది. దీంతో రంగారెడ్డి జిల్లాలో ఎన్నో చిన్న, భారీ తర
పట్టుదల ఉంటే రంగం ఏదైనా రాణించొచ్చని పేదింటి బిడ్డ లు నిరూపిస్తున్నారు. పట్టణంలోని ఒకే ఇంటికి చెందిన అన్నాచెల్లెళ్లు నలుగురు వివిధ క్రీడల్లో రాణిస్తూ పతకాలు సాధి స్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నా రు.
బీఆర్ఎస్ సర్కారుపై కాంగ్రెస్ దుర్మార్గపు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి కొ ప్పుల ఈశ్వర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలయ్యేదాకా వదలబో�
ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు లక్షల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ‘గృహలక్ష్మి’ పథకానికే దాదాపు 15.
స్వరాష్ట్రంలో ప్రజా సంరక్షణే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నేరాలు తగ్గుముఖం పట్టాయి. 2022 సంవత్సరంలో 32 రకాలవి 7,874 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 7,674 నమోదయ్యాయి.
75 ఏండ్లలో అధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ, వారిని విమర్శించి అధికారం చేపట్టిన జనతాదళ్, భారతీయ జనతా పార్టీ కానీ కల్పించని మౌలిక వసతులు తెలంగాణలో కేసీఆర్ కల్పించారు.