పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించేవి పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు.. పాఠశాలలు, కళాశాలల్లో హడావిడి మొదలైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస�
సర్కారు బడి సరికొత్తగా మారింది. సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్నది. పాఠశాల విద్య బలోపేతమే లక్ష్యంగా పనిచేసిన గత రాష్ట్ర సర్కారు, ‘మన ఊరు- మన బడి’ కింద మరింత అభివృద్ధి చేసింది.
నర్సరీల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పశువుల నుంచి రక్షణ కోసం నర్సరీల చుట్టూ గోడను నిర్మించి గేట్లను ఏర్పాటు చేశారు. మొక్కలకు ఎండ బారి నుంచి రక్షణ కోసం షేడ్ నెట్లను అమర్చారు.
గత ప్రభుత్వాలు మోపిన వివిధ రకాల శిస్తు(పన్ను)ను మాఫీ చేసి సుభిక్షమైన పాలన అందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కొనియాడార�
పేద విద్యార్థుల చదువులకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా రెసిడెన్షియల్ స్కూల్స్ను ఏర్పాటు చేసి విద్యార్థులు చదువుకునేందుకు అన్ని అవకాశాలు కల్పించింది.
యాసంగి సీజన్కు సంబంధించిన రైతుబంధు పథకం పంటల పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. అయితే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన తరహాలోనే ఈ సీజన్తకు రైతుబంధు సాయ�
భక్తుల కొంగు బంగారం కొడిమ్యాల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయ పునః ప్రారంభోత్సవానికి వేళవుతున్నది. ఎన్నోఏండ్లుగా కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా ఎంతో ప్రాశస్త్యం పొందిన ఆలయం కాలక్రమేణా శిథిలావస్థకు చేరగా,
విద్యార్థుల చదువుల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయడంతోపాటు, ఇతర విద్యాసంస్థలను ఏర్పాటు చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ప్రజారోగ్యానికి గతంలోని బీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేసింది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా అంతటా వైద్య సేవలను విస్తరించింది. గతానికి భిన్నంగా అన్ని రకాల పరీక్షల�
భివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రధాన రహదారులకు ప్రత్యామ్నాయం గా లింకురోడ్లను నిర్మించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముమ్మరం గా చర్యలు చేపట్టింది.
ఆదిలాబాద్ జిల్లాలో ఈ యేడాది యాసంగిలో ప్రాజెక్టుల కింది భూములకు సరిపడా నీరు అందనుంది. వానకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో సాత్నాల, మత్తడి ప్రాజెక్టుల్లోకి పుష్కలంగా నీరు చేరింది.
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు హాస్టల్ వసతి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వివిధ కోర్సులు చదివే 1,050 మంది గర్ల్స్ , బాయ్స్కు వేర్వేర�
ఎన్నికల వేళ ఊదరగొట్టిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ సర్కారు పక్కాగా అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. గురువారం రాయికల్లో విలేకరులతో మాట్లాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రోళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ వెనుకబాటే ఉండేది. చిన్నాచితకా పరిశ్రమలు కూడా మన దగ్గరకు రాకుండా తరలించుకుపోయేటోళ్లు. మనోళ్లు పెడుదామంటే అనేక కొర్రీలు పెట్టి అడ్డుకునేటోళ్�