కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగింత, కృష్ణా జలాల్లో వాటాలు, పోతిరెడ్డిపాడు విస్తరణ తదితర అంశాలపై ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా సోమవారం ‘కృష్ణా నది ప్రాజెక్టులపై వాస్తవాలు.. కేసీఆర్ ప్రభుత్వ తప్పిదా
యాసంగి సాగులో వరినాట్లు పడ్డాయి.. ఇతర పంటల సాగు పూర్తయింది. మరో నెలన్నర అయితే పంటలు చేతికి వస్తాయి.. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ఇంకా వేస్తూనే ఉన్నది. గత కేసీఆర్ ప్రభుత్వంలో యాసంగ�
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసి రాష్ర్టాన్ని రుణాల ఊబిలో ముంచిందని అసత్య ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు.. అధికారంలోకి వచ్చిన గత రెండు నెలల నుంచి తాను కూడా అప్పులు చేసే పనిలోనే నిమగ్నమైం�
రాష్ట్రం ఏర్పడక ముందు జరిగిన నష్టం కంటే తెలంగాణ ప్రాజెక్టులను అప్పనంగా కేంద్రానికి అప్పగించడంతో భారీ నష్టం వాటిల్లుతున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నెక్కొండ ఆర్అండ్
రైతులు పండించిన పంటను మార్కెట్లో ఇబ్బందులు లేకుండా అమ్ముకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్నది. గ్రామాల్లో ఏ రైతు, ఏ సర్వే నంబర్లో, ఏ పంట వేశాడో అనే వివ
అధికారుల నిర్లక్ష్యంతో లక్షలాది రూపాయలతో నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది. దీంతో డిగ్రీ చదివే విద్యార్థులు రేకుల షెడ్లలోనే పాఠాలు వినాల్సి వస్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత�
ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగేది. పార్టీలు మారినప్పుడల్లా ప్రభుత్వం మారదు. ఆ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుంది అంతే. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత సర్కారు తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించ
Konda Surekha | వికారాబాద్ జిల్లాలోని దామగుండం అటవీ ప్రాంతంలో నౌకాదళ వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తున్నది. అబద్ధాలు, అర్ధ సత్యాలతో వాస్తవాలను పక్కదోవపట్టించే
బీఆర్ఎస్ సర్కారు హయాంలో కేటాయించిన ఇండ్లను తమకు అప్పగించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం రెండు గంటల పాటు లబ్ధిదారులు ఆందోళన చేశారు. వివరాలు ఇలా ఉన్నా
Singareni |మంచిర్యాల, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సింగరేణి సంస్థ జూనియర్ అసిస్టెంట్ క్లరికల్ గ్రేడ్-2(ఎక్స్టర్నల్) పోస్టులకు 2022 జూన్లో నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీ అర్హతతో అదే ఏడాది సెప్టెంబర్ 4న �
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని దాతాపూర్, ముబారక్పూర్, గుల్లగూడ, నరేగూడ గ్రామ పంచాయతీల నూతన భవనాలను బుధవారం స్థానిక �
అంతా అయిపోతున్నది.. ఇప్పటి వరకు తెలంగాణ అవసరాలకు అండగా ఉన్న జల విద్యుత్తు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లబోతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్తోపాటు నాగార్జుసాగర్ లెఫ్ట్ కెనాల్ పవర్హౌజ�
విద్యార్థి తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, విద్యాశాఖ శ్రీకారం చుట్టింది.
ఎస్ఎంసీతోపాటు పీటీఎం(పేరెంట్స్, టీచర్స్ మీటింగ్)సమావేశాలు విధిగా నిర్వహించేందుకు 2022-23 విద్యా సంవత