మాతాశిశుల ఆరోగ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించి కాన్పుల సంఖ్యనూ పెంచింది. మగబిడ్డ పుడితే రూ.12వేలు, ఆడ బిడ్డ జన్మిస్తే ర�
ప్రజలకు ఆచరణలో అమలు కాని హామీలు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇ చ్చిన ప్రతి హామీని అమలుపర్చాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేపట్టాలని నగర మేయర్ నీతూకిరణ్, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 24.44లక్షల ప్రజల నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రూప�
ఎల్ఆర్ఎస్కు ఎలాంటి రు సుం తీసుకోకుండా ఉచితంగా రిజిస్ర్టేషన్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవా రం తాసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రే ణులు నిరసన చేపట్టారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మరిన్ని పార్కుల ఏర్పాటుకు అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా పచ్చదనం పెంపునకు అటవీశాఖ చర్యలు చేపట్�
పర్యావరణ పరిరక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతమై సత్ఫాలితాలు ఇచ్చింది. దానికి కొనసాగింపుగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ వచ్చే జూన్లో హరితహారం కార్యక్రమాన్ని ని�
చేనేత కార్మికులకు ఎంతగానో మేలు చేసే భూదాన్పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు ప్రారంభానికి అడుగులు ముందుకు పడడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా కనీసం చర్యలు కూడా తీసుకోపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే �
రోజు రోజుకూ పెరుగుతున్న నకిలీ కంపెనీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ శాఖ మరో అడుగు ముందుకేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విత్తనాలు, ఎరువుల లైసెన్స్లు ఆన్లైన్ చేయగా ప్రస్తుతం పురుగు మందుల లై�
జహీరాబాద్-బీదర్ రోడ్డును జాతీయ రహదారిగా మార్చాలని తెలంగాణ సర్కారు మరోసారి కేంద్రానికి విన్నవించింది. మన్నెగూడ-వికారాబాద్-తాండూర్- జహీరాబాద్-బీదర్ 134 కిలోమీటర్ల రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి �
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అన్ని సామాజిక వర్గాలకు సమానంగా న్యాయం చేసేవారని, అప్పుడే తెలంగాణ రా ష్ట్రం అభివృద్ధి జరిగినట్లు మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు.
ఎండాకాలం ప్రారంభానికి ముందే ఉమ్మడి జిల్లాలో సాగునీటి కటకట మొదలైంది. భూగర్భ జలమట్టాలు పడిపోతుండడంతోపాటు ప్రాజెక్టుల ద్వారా నీటి తరలింపులో వేగం లేక ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది.
కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఒక్కొక్కటిగా పాతర వేస్తున్నది. ఇటీవల వరకు సమర్థవంతంగా అమలైన కార్యక్రమాలను ఆపేస్తున్నది.