పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినపడాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాలని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బు�
ఆటో డ్రైవర్ల సమస్యలపై పోరాడుతామని మాజీ ఎంపీ వినోద్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మానకొండూర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి వినోద్కుమార�
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో పోలీసుల వేధింపులు తాళలేక ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజులుగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చి�
నిబంధనలకు లోబడి కొనసాగుతున్న కల్లు గీత సొసైటీ దుకాణాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్న లిక్కర్ మాఫియా తమపై పోలీసులను ప్రయోగిస్తున్నదని గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మణ్రావుగౌడ్ వి�
ఒక ప్రాణం కొత్తగా భూమి మీదకు వస్తుందంటే దానికి కారణం అమ్మ. ఆమె నవ మాసాలు మోసి కంటే తప్ప కొత్త తరం ఉండదు. పుట్టుక ఉంటే తప్ప సృష్టి మనుగడ సాధ్యం కాదు. అందుకు గర్భిణిని కాపాడుకోవడం ఎంతో అవసరం. ఆమెకు ఆయురారోగ్య�
నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ పాలకులు పట్టించుకోవడం లేదని, వారి ధ్యాసంతా రాజకీయాలపైనే ఉన్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
పెద్దపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. తమ ఇండ్లు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దపల్ల�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ వరంగల్ సీపీ అంబర్ కిశోర్�
పెద్దపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. కేటాయించిన ఇండ్లను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేస్తూ, గురువారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మ
మార్పు.. మార్పు..’ అన్న ప్రజల అభిప్రాయాల్లో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. నాటి రోజులను తల్చుకొని ప్రజలు బాధపడుతుండటం చూస్తుంటే మనసు కకావికలమవుతున్నది.
మాతాశిశుల ఆరోగ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించి కాన్పుల సంఖ్యనూ పెంచింది. మగబిడ్డ పుడితే రూ.12వేలు, ఆడ బిడ్డ జన్మిస్తే ర�
ప్రజలకు ఆచరణలో అమలు కాని హామీలు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇ చ్చిన ప్రతి హామీని అమలుపర్చాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేపట్టాలని నగర మేయర్ నీతూకిరణ్, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 24.44లక్షల ప్రజల నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రూప�
ఎల్ఆర్ఎస్కు ఎలాంటి రు సుం తీసుకోకుండా ఉచితంగా రిజిస్ర్టేషన్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవా రం తాసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రే ణులు నిరసన చేపట్టారు.