టాంకాం సంస్థ ద్వారా శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకొని, ఫీజులు చెల్లించిన విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. విదేశాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను తెలంగాణ విద్యార్థులు అందిపుచ్చుకొనేందుకు అవసర
గతేడాది సెప్టెంబర్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు పచ్చ జెండా ఊపింది. ఆ మేరకు ప్రక్రియను ప్రారంభించింది. స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించింది. �
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వ రాష్ట్రమై పదేండ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భం లో రాష్ట్ర సాధన కోసం సాగిన పో రాట
హరిత తెలంగాణే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించింది. హరితహారంలో నాటిన మొక్క లు ఏపుగా పెరిగి పచ్చదనంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
దేశానికి అన్నం పెట్టే రైతు బాగుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని పథకాలు, చేపట్టలేని చర్యలు లేవు. ని రంతర ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, అందుబాటులో ఎరువులు, విత్తనాలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు ఇల�
చిన్నలు, పెద్దలు సేద తీరేందుకు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నిర్మించిన చిల్డ్రన్ పార్కుకు తాళం పడింది. నిర్మాణం పూర్తయి ఏడాదైనా పార్కుకు తాళం తీయడం లేదు. వేసవి ముగుస్తున్నా పార్కును ప్రారంభించక పోవడ�
తెలంగాణ కోసం జరిగిన పోరాటం లో ప్రాణాలను అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎం తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్మారక కేం ద్రాన్ని ప్రభుత్వం హెచ్ఎండీఏ అప్పగించాలని నిర్ణయించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టిమ్స్ నిర్మాణాలపై ఆర్అండ్బీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విషం చిమ్మడం బాధాకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీశ్రావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ సర్కారు ఆర్టీసీ విలీన ప్రక్రియను మూలన పడేసింది. ఐదున్నర నెలలు దాటినా ఈ అంశంపై నోరే మెదపడం లేదు. మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం తమ సమస్యల�
హుస్నాబాద్ పట్టణ ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అనేది కలగానే మిగులుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలోనే అతిపెద్ద చెరువైన ఎల్లమ్మ చెరువు
Heavy rain | వేసవి తాపంతో విలవిలలాడిపోతున్న నగరవాసులపై వరుణుడు ఒక్కసారిగా కుంభవృష్టి కురిపించాడు. ఎండల ధాటి నుంచి ఉపశమనం కలిగినా వాన ఒక్కసారిగా దంచికొట్టడంతో నగర రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై గంటల క
దుమ్ముగూడెం, చర్ల మండలాల రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోయాక స్పందించారు అధికారులు. గోదావరిపై దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నిల్వ ఉండే నీటి ఆధారంతో ఆ ప్రాంత ఎగువన సుమారు వెయ్యి ఎకరాలకు పైగా రైతులు వరిసాగు చేస్
నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని గుండేగాం పునరావాసంపై ఏళ్లు గడిచినా సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక ముంపు గ్రామం ఉందన్న సంగతిని పూర్తిగా మరిచిపోయారు.