గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 81, 85 ప్రకారం 60 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసత్వ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు సోమవారం హనుమకొండ, జనగామ కలెక్టరేట్ల ముందు నిరసన తెలిపారు.
సెలూన్లు, లాండ్రీ షాపుల ఉచిత విద్యుత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీఆర్ఎస్ హయాంలో నాయీబ్రాహ్మణ, రజక వృత్తిదారుల కోసం తీసుకొచ్చిన 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం నేడు ఉత్త ముచ్చటగానే మారిపోతున్నది.
గ్రామ పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పారిశుధ్యం, అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. సిద్దిపేట(499), మెదక్(469), సంగారెడ్డి(647) జిల్లాల్లో మొత్తం 1615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి వంద శాతం రాయితీపై చేప పిల్లలను చెరువుల్లో వదిలే ప్రక్రియపై సందిగ్ధం నెలకొన్నది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులలో చేపపిల్లల వదిలివేత కార్యక్రమంపై ఎలాంటి ప్రణాళ
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకనుగుణంగా రాష్ర్టాల్లో వ్యవసాయోత్పత్తులు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాగు చేసే భూములన్నింటికి ఎలాంటి నిబంధనలు లేకుండా సీజన్ల వా
ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఉండి సేవ చేయాలని, ప్రభుత్వంలో ఉన్నా, లేకున్నా ప్రజల కోసం పోరాడుదామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలలకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఆ పార్టీని ప్రజలు నమ్మేస్థితిలో లే�
బీఆర్ఎస్ ప్రభుత్వం, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అధికారుల సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేసినట్లు ఎంపీపీ నల్ల సారికా హన్మంత్రెడ్డి అన్నారు.
శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీ పరిధిలో విలీనం ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. శివారులో అభివృద్ధి కుంటుపడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి రంగంలో ఎన్నో సవాళ్లను అధిగమించి, చివరి ఎకరా వరకు నీళ్లందించేందుకు కృషి చేశారు. ఆ ఫలితాలను తెలంగాణ ప్రజలందరూ కళ్లారా చూశారు.
KTR | “ప్రజా ప్రభుత్వం” అంటూ మాటలేమో కోటలు దాటుతున్నాయి.. ఎన్నుకున్న ప్రజలకు జవాబుదారీగా ఉండడానికి చేయాల్సిన పనులేమో అసలు మొదలేకావు అని బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. వార్షిక నివేదికలు విడుదల చేసి, తమ చర్యల గ
హైదరాబాద్లో తాగునీటి సరఫరా వ్యవస్థ ఒత్తిడికి లోనవుతున్నదా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమృద్ధిగా తాగునీటిని సరఫరా చేయడంతో సంతోషించిన నగర ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవా? ఈ ప్రశ్నలకు అవునన్న సమాధానమే విని
ప్రభుత్వం పాలబిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ మండలకేంద్రంలోని పోశమ్మ చౌరస్తాలో బుధవారం విజయ పాడి రైతులు ఆందోళన నిర్వహించారు. అదేవిధంగా రోడ్డుపై పాలు పోసి నిరసన వ్యక్తం చేశారు.
షాద్నగర్లో పాలిటెక్నిక్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. కళాశాల నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది.