KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి రంగంలో ఎన్నో సవాళ్లను అధిగమించి, చివరి ఎకరా వరకు నీళ్లందించేందుకు కృషి చేశారు. ఆ ఫలితాలను తెలంగాణ ప్రజలందరూ కళ్లారా చూశారు.
KTR | “ప్రజా ప్రభుత్వం” అంటూ మాటలేమో కోటలు దాటుతున్నాయి.. ఎన్నుకున్న ప్రజలకు జవాబుదారీగా ఉండడానికి చేయాల్సిన పనులేమో అసలు మొదలేకావు అని బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. వార్షిక నివేదికలు విడుదల చేసి, తమ చర్యల గ
హైదరాబాద్లో తాగునీటి సరఫరా వ్యవస్థ ఒత్తిడికి లోనవుతున్నదా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమృద్ధిగా తాగునీటిని సరఫరా చేయడంతో సంతోషించిన నగర ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవా? ఈ ప్రశ్నలకు అవునన్న సమాధానమే విని
ప్రభుత్వం పాలబిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ మండలకేంద్రంలోని పోశమ్మ చౌరస్తాలో బుధవారం విజయ పాడి రైతులు ఆందోళన నిర్వహించారు. అదేవిధంగా రోడ్డుపై పాలు పోసి నిరసన వ్యక్తం చేశారు.
షాద్నగర్లో పాలిటెక్నిక్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. కళాశాల నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నివర్గాలకు ఎదురు చూపులు తప్పడం లేదు. పథకాలు, ఎన్నికల హామీలు, వేతనాలు..ఇలా అన్నింటికీ ప్రజలకు నిరీక్షించాల్సి వస్తున్నది. ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లకు ఆరు �
పట్టణ పేదలకు వైద్యం అందించే బస్తీ దవాఖానల్లో సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రావడం లేదు. మార్చి, ఏప్రిల్, మే వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, కుటుంబపోషణ, పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు అప్పు చేయా ల్సి
కేంద్ర ప్రభుత్వం మరోసారి వాణిజ్య బొగ్గు గనులను వేలం వేయనున్నది. ఈసారి ఇందుకు హైదరాబాద్ వేదిక అవుతున్నది. గతంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర నగరాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణలో పారిశ్రామికవేత్తలకు దేశ సంపదను కట్టబెట్టేందుకు కంకణం కట్టుకున్న మోదీ ప్రధాని పీఠం ఎక్కగానే దేశంలోని గనుల వేలానికి తెరలేపారు.
రాష్ర్టానికి బీఆర్ఎస్ నాయకత్వం ఎంతో అవసరమని, ఆ పార్టీ ఎప్పటికీ ఉండాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు.
తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు పట్టాలివ్వకుంటే ప్రాణత్యాగానికైనా సిద్ధమని లబ్ధిదారులు హెచ్చరించారు. న్యాయం జరిగేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని తెగేసి చెప్పారు.
“మోదీ దిగిపో..తప్పుని ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలి. 24 లక్షల మంది విద్యార్థుల ఉసురుతగులుతది. ఎవరి ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారు? మీ స్వార్థం..మీ లాభం కోసం మా అవకాశాలను అమ్ముకుంటార�