సీజనల్ రోగాలొస్తే వైద్యశాఖ హడావుడి చేస్తూందే తప్పా.. ముందస్తు చర్యలకు సిద్ధమవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నల్లమల ప్రాంతమైన నాగర్కర్నూల్ జిల్లాలో వైద్యశాఖ తీరుపై గతంలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయ�
రైతుల అభిప్రాయ సేకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయడం తప్పా అన్నదాతలకు ఒరగబెట్టిందేమీ లేదని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ విమర్శించారు.
నలభై ఏళ్ల స్వప్నం సాకారమైంది. ఫ్రూట్ఫారమ్ గిరిజన గూడేనికి వెళ్లేందుకు రూ. 1.80 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. నిధులు మంజూరు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్త
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కాంగ్రెస్ పాలనలో కునారిల్లుతున్నది. ప్రజల భాగస్వామ్యానికి నమూనాగా, పరిపాలనా వికేంద్రీకరణకు ఆనవాలుగా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అత్యంత చేరువగా ఉండే ప్రజాప్రతిన�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 81, 85 ప్రకారం 60 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసత్వ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు సోమవారం హనుమకొండ, జనగామ కలెక్టరేట్ల ముందు నిరసన తెలిపారు.
సెలూన్లు, లాండ్రీ షాపుల ఉచిత విద్యుత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీఆర్ఎస్ హయాంలో నాయీబ్రాహ్మణ, రజక వృత్తిదారుల కోసం తీసుకొచ్చిన 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం నేడు ఉత్త ముచ్చటగానే మారిపోతున్నది.
గ్రామ పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పారిశుధ్యం, అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. సిద్దిపేట(499), మెదక్(469), సంగారెడ్డి(647) జిల్లాల్లో మొత్తం 1615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి వంద శాతం రాయితీపై చేప పిల్లలను చెరువుల్లో వదిలే ప్రక్రియపై సందిగ్ధం నెలకొన్నది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులలో చేపపిల్లల వదిలివేత కార్యక్రమంపై ఎలాంటి ప్రణాళ
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకనుగుణంగా రాష్ర్టాల్లో వ్యవసాయోత్పత్తులు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాగు చేసే భూములన్నింటికి ఎలాంటి నిబంధనలు లేకుండా సీజన్ల వా
ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఉండి సేవ చేయాలని, ప్రభుత్వంలో ఉన్నా, లేకున్నా ప్రజల కోసం పోరాడుదామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలలకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఆ పార్టీని ప్రజలు నమ్మేస్థితిలో లే�
బీఆర్ఎస్ ప్రభుత్వం, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అధికారుల సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేసినట్లు ఎంపీపీ నల్ల సారికా హన్మంత్రెడ్డి అన్నారు.
శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీ పరిధిలో విలీనం ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. శివారులో అభివృద్ధి కుంటుపడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.