సృజనాత్మక ఆలోచనలకు భౌతిక రూపమే టీ వర్క్. ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ ప్రస్తుతం ఆవిష్�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అ�
బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టి లక్ష్యానికి మించి మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించింది. ఎక్కడ చూసినా పచ్చదనంతో చెట్లు ఆహ్లాదకరంగా కనిపిస్తుండేవి. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోక
గత బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో ఎక్సైజ్ శాఖకు రూ. 18,470 కోట్లు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సారి రూ.25,617 కోట్లు కేటాయించిందని, గతంతో పోలిస్తే రూ. 7,147 కోట్లు పెంచి ప్రజలను తాగుబోతులను చేస్తారా..
2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 610 ఫైర్మెన్ల ఉద్యోగాల నోటిఫికేషన్కు ఎంపికైన 483 మంది ఫైర్మెన్లు నాలుగు నెలల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసు మళ్లీ భారత్కు రాబోతున్నది. గతేడాది కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా నిర్వహించింది. దేశంలో తొలిసారిగా ఆతిథ్యమిస్తూ ప్రపంచ దేశాల �
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఖాతాల్లో వివిధ సంక్షేమ పథకాల కింద రూ.1.2లక్షల కోట్లు జమచేశామని, ఇది దేశ చరిత్రలో ఆల్ టైం రికార్డ్ అని, ఆ పదేండ్లు సాగుకు స్వర్ణయుగమని మాజీ మంత్రి హరీశ్రావు వివరించారు.
రైతులను సంఘటితం చేయడం, వారికి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి తెలియజేయడం, నూతన సాగు విధానాలు, వ్యవసాయంలో సలహాలు, సూచనలు ఇవ్వడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు వేదికలు ఏర్పాటు చేసింద�
సీజనల్ రోగాలొస్తే వైద్యశాఖ హడావుడి చేస్తూందే తప్పా.. ముందస్తు చర్యలకు సిద్ధమవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నల్లమల ప్రాంతమైన నాగర్కర్నూల్ జిల్లాలో వైద్యశాఖ తీరుపై గతంలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయ�
రైతుల అభిప్రాయ సేకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయడం తప్పా అన్నదాతలకు ఒరగబెట్టిందేమీ లేదని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ విమర్శించారు.
నలభై ఏళ్ల స్వప్నం సాకారమైంది. ఫ్రూట్ఫారమ్ గిరిజన గూడేనికి వెళ్లేందుకు రూ. 1.80 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. నిధులు మంజూరు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్త
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కాంగ్రెస్ పాలనలో కునారిల్లుతున్నది. ప్రజల భాగస్వామ్యానికి నమూనాగా, పరిపాలనా వికేంద్రీకరణకు ఆనవాలుగా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అత్యంత చేరువగా ఉండే ప్రజాప్రతిన�