ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైంది. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పారు.
మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను సోమవారం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కే టాయించి వైద్యపరి
పోలీసులు మా బ్యాగ్, బుక్స్ తీసుకునే టైం కూడా ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేశారు. ఇప్పుడు ఎట్లా చదువుకోవాలో మాకు అర్థం కావడం లేదు’ అంటూ హైడ్రా దురాగతాలను వివరిస్తూ అభం శుభం తెలియని చిన్నారి కన్నీటి పర్యంతమై
నాగార్జునసాగర్ నిండుకండలా తొణికిసలాడుతున్నా ఏఎమ్మార్పీ పరిధిలోని రైతులకు సాగు నీరు అందడం లేదు. అధికారుల నిర్వహణ లోపం డీ-40 కాల్వ ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. మొదట కాల్వకు నీళ్లు ఇచ్చినా గండ్లు, ఏపుగా
1948 సెప్టెంబర్ 17 అనేది హైదరాబాద్ స్టేట్కు విమోచన దినమా? లేదా భారత యూనియన్లో విలీనమైన రోజా? లేదా విద్రోహ దినమా? ఇది కొంతకాలంగా చర్చనీయాంశంగా మారుతున్న అంశం. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత రెండే�
రేయింబవళ్లు శ్రమించి నల్ల బంగారాన్ని వెలికితీస్తున్న సింగరేణి కార్మికుల్లో ఈ ఏడాది దసరా ఉత్సాహం కనిపించడం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదున్నర నెలలు గడుస్తున్నా ఇంకా టర్నోవర్ను ప్రకటించని యాజమాన్
దళితుల ఆర్థికాభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకానికి సంబంధించిన రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎట్టకేలకు మహేశ్వరం మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తోంది. కళాశాల నిర్వహణకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. 50 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరలోనే మొ
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీల పథకాలను ఇంకెప్పుడు అమలు చేస్తారని కాంగ్రెస్ సర్కారును ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు. బుధవారం వాంకిడి తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ రియా�
విజన్ ఉండాలే కానీ ఎంతటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు అక్షరాల నిరూపించింది. గడిచిన మూడు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్త�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మంజూరైన రూ.170కోట్ల నిధులను స్థానిక కాంగ్రెస్ నాయకులు వెనక్కి తీసుకొచ్చి గ్రామాలాభివృద్ధికి కృషి చేయాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇ
నత్తనడకన కొనసాగుతున్న ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) పనులు రద్దు చేయాలని సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.
‘తెలంగాణ తల్లి.. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్' అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వ�
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతుల కల సాకారం కాబోతున్నది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని చిక్లీ, కొత్తపల్లి, కంఠం, వల్లభాపూర్, గుంజిలి గ్రామాలకు సాగునీరందించే ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభం కానున�