పంట రుణమాఫీ తీరుపై రైతుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో సగం మంది రైతులకు పంటరుణం మాఫీ కాలేదు. ప్రభుత్వ గణాంకాలు సైతం దీనిని చెబుతున్నాయి. కేసీఆర్ హయాంలో 2018లో బీఆర్ఎస్ సర్కార�
రైతు రుణమాఫీపై ఇచ్చిన మాటను కాంగ్రెస్ సర్కారు పూర్తిస్థాయిలో నిలబెట్టుకోలేకపోయింది. ఆగస్టు 15లోపు రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీని పాక్షికంగానే అమలుచేసింది.
రుణమాఫీ కథ మళ్లీ మొదటికి వచ్చింది. అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు రుణమాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ పేరిట మరో అంకానికి తెరలేపుతున
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సీతారామ ప్రాజెక్టుకు బీజం పడిందని, అప్పటి ప్రభుత్వం గోదావరి జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇవ్వడం వల్లే తాను బీఆర్ఎస్లో చేరానని, అప్పటి సీఎం కేసీఆర్ మంత్రివ
ప్రజల ప్రాణాలు పోతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు లేదా? అని, ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం దవాఖానలో మౌలిక వసతుల ఊసే ఎత్తడం లేదని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ధ్వజమ
ప్రత్యేక అధికారాలు ఇచ్చి స్థానిక సంస్థలను బలోపేతం చేసిందే గత కేసీఆర్ ప్రభుత్వమని, దీంతోనే గ్రామాల్లో సుపరిపాలన అందిందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లిలోని ఓ ఫంక్షన్
అవకాశం దొరికితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెపం నెట్టెయ్.. లేదంటే వ్యవహారాన్ని గుట్టుగా కాలరాసెయ్!’ ఇదీ.. సుంకిశాల ఘటనపై కాంగ్రెస్ సర్కారు వైఖరి. అందుకే ఎనిమిది నెలలుగా చీమ చిటుక్కుమన్నా న్యాయ విచారణ
పశు సంపద పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న సంచార పశువైద్య(1962) ఉద్యోగులు వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. నిరంతరం మూగజీవాల సేవకు అంకితమవుతున్న సిబ్బంది 10 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల గమ్యస్థానంగా ఎదిగిన తెలంగాణ రాష్ట్రం,, ఎగుమతుల్లోనూ తనదైన ముద్ర వేసింది. దేశ ఔషధ రాజధానిగా పేరుగాంచిన హైదరాబాద్ తన పూర్వవైభవాన్ని కొనసాగిస్తూ నిరుడు కూడా భారీగా �
రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన టీజీ ఐ-పాస్ (తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం), టీ-ప్రైడ్ (తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆ
మత్స్యకారులకు ఉపాధి చూపే చేపపిల్లలు ఈసారి ఇంకా చెరువును చేరలేదు. కులవృత్తులకు పెద్దపీట వేసిన గత బీఆర్ఎస్ సర్కారు ఏటా ఈ సమయానికి సీడ్ అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడింది. అయితే ఇటీవల అధికారంలో�
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆశ కార్యకర్తలకు నెలకు రూ. 18000లు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలలు గడు స్తున్నా పట్టించుకోక మోసం చేసిందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు �