గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం తీసుకొచ్చి అన్నదాతలకు అండగా నిలిచింది. వానకాలం, యాసంగికి రూ.5 వేల చొప్పున ఏటా ఎకరానికి రూ.10 వేలు అందించి పంట పెట్టుబడికి ఇబ్బంది లేకుండా చేసింది. కానీ కాంగ్రెస్ పార్ట
మహానగరంలో నిర్మాణ రంగం కుదేలవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో కళతప్పుతున్నది. 21 రోజుల్లో అనుమతులు విషయం అటుంచి.. నెలలు గడుస్తున్నా.. పర్మిషన్లు రాకపోవడంతో బిల్డర్లు డీలాపడిపోతున్నార�
రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్లోని ఆర్చి బిషప్ కార్యాలయంలో కార్డినల్ పూల ఆంటోనిని ఎమ్మెల్�
యాసంగిలో సాగుచేసిన వరి పంటలు కోతకొచ్చాయి. నూర్పిడి పనుల్లో అన్నదాతలు బిజీగా ఉండగా కొనుగోలు చేయాల్సిన అధికారులు మాత్రం సంసిద్ధత చూ పడం లేదు. కొనుగోలు కేంద్రాల ఏ ర్పాటు కేవలం ప్రకటనకే పరిమితం కావడంతో రైతు
కాంగ్రెస్ మెడలు వంచాలంటే ప్రజల చేతిలోకి ఒక అంకుశం కావాలని, అలాంటి అంకుశంలో పదునైన మొనదేలినటువంటి అంకుశం చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శనివారం చేవెళ�
‘కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది. నాలుగు నెలల పాలనలో అరకొర పథకాలు అమలు చేసి, అసలు స్కీంలను గాలికొదిలేసింది. ఆ పార్టీని నమ్మితే నిండా మునుగుడే. మళ్లీ మోసపోవద్దు’ అని ప్రజలకు పెద్దపల్లి బ�
గతంలో ప్రతి గ్రామానికి ప్రధాన నీటి వనరుగా చెరువులే ఉండేవి. వీటిలోని నీటి ద్వారానే పంటలు సాగు మొదలు ఇంటి అవసరాలు, పశు పక్షాదులకు నీరే లభించేది. పల్లెల్లోని ప్రతి కు టుంబం చెరువు నీటిని వినియోగించుకునేవార�
తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని క్రాసింగ్ వద్ద ఎండిన పంటలను శుక్రవారం పరిశీలించనున్నారు. నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పెద్దఎత్
‘అన్ని పంటలకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.. ఈ మేరకు యాసంగి ధాన్యానికి రూ.500 బోనస్ కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే.. లేదంటే వెంటాడుతాం.. ఈ విషయంలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల�
నాలుగేళ్ల క్రితం చింతలమానేపల్లి సమీపంలోని వాగుపై చెక్డ్యాం నిర్మించగా, ప్రస్తుతం పూర్తిగా అడుగంటిపోయింది. బీఆర్ఎస్ సర్కారు ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ఈ చెక్డ్యాం కింద రైతులు రంది లేకుంట యేటా రె
‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటినా సాగు నీరు లేదు. రైతు బంధు రాలేదు. ధాన్యానికి బోనస్ అందలేదు. పంటలు ఎండుతున్నా నష్ట పరిహారం ఇవ్వాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు.
పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినపడాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాలని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బు�