MLA Ramesh Babu | ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని(Farmers) ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు(Mla Ramesh Babu) అన్నారు.
Minister Niranjan Reddy | రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ను ఆదరించి బీజేపీ, కాంగ్రెస్కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు.
మైనార్టీల సంక్షేమమే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ ధ్యేయమని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఎల్బీనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో దావత్-ఏ-ఇఫ్తార్ను నన్నపునేని ఆధ్వర్యంలో
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఖమ్మంలోని ముస్లింలకు ప్రభుత్వం తరఫున గురువారం ఖమ్మంలోని సీక్వెల్లో జిల్లా అధికారులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ర�
మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై గ్రామాల్లో చర్చ జరగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం పణంగ�
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కమలాగార్డెన్, హెచ్బీగార్డెన్, రోజ్గార్డెన్లో ముస్లింలకు రంజాన్ తోఫాల�
ప్రగతిపథంలో పయనిస్తూ దేశానికి రోల్ మాడల్గా నిలిచిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి మహారాష్ట్ర నేతలు మంత్ర ముగ్ధులయ్యారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జ్ సహా ఇటీవల పార్టీలో చేరిన నాయకులు రాష్ట్ర�
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పేద ప్రజల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు చర్య లు తీసుకుంటున్నది. ముఖ్యంగా గ్రామీణ, పట్ట ణ ప్రాంత ప్రజలు, మహిళలు, చిన్నారులు పోషకాహార లోపంతో అనే
తెలంగాణలో సుస్థిర వ్యవసాయాభివృద్ధి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లుగా కృషి చేస్తున్నది. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చే�
దేశంలో ఏ రాష్ట్ర ప్రజలకూ అందని సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని, ఈ విషయాన్ని గ్రామాల్లో గడప గడపకూ తీసుకెళ్లాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పార్టీ శ్రేణులకు పిల
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. పౌష్టికాహారం లోపాన్ని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నది. ఇటీవల నిర్వహించిన ఐదో జాతీయ కుటుంబ సర్వేలో దేశంలోని 50శాతం మంది మహిళలు రక్త�
తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి డా.దాసోజు శ్రావణ్ కుమార్ అన్నారు.