సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కార్యకర్త�
యువతకు ఉపాధి కల్పనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఐటీ హబ్ ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్లో రూ. 50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీహ
రాష్ట్రంలో అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ బీఆర్ఎస్ సర్కారు చేతల ప్రభుత్వంగా నిలిస్తే..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే నిధులను అడ్డుకుంటూ కోతల సర్కారుగా నిలిచిందని ఆర్థిక
దేవాలయాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో యాదవసంఘం ఆధ్వర్యంలో నిర్మించిన రేణుకా ఎ�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వెలుపల మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో బస్తీ దవాఖాల ఏర్పాటు చురుగ్గా కొనసాగుతున్నది. మొదటి విడతలో 85, రెండో విడతలో101 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం
అలంపూర్ క్షేత్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, రాబోయే రోజుల్లో అద్భుతంగా తీర్చిదిద్దడం ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా శనివారం ఆమె అలంపూర్ ఆలయాలను దర్శించు
తండాల అభివృద్ధికి బీ ఆర్ఎస్ సర్కార్ పెద్దపీట వేసిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చి మౌలిక వసతు లు కల్పించారన్నారు.
దామెర.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఒక ఊరు. 1400 గడపలు. కొన్నేండ్ల కిందటి వరకు ఈ ఊరు కరువుకు మారుపేరు. నక్సలైట్లు, పోలీసుల మధ్య నలిగి 23 మంది యువకులను కోల్పోయింది.
జిల్లాలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్భగీరథ పథకం సత్ఫలితాలను ఇస్తుంది. ఏండ్లుగా తాగునీటి ఎద్దడి తో అవస్థలు పడుతున్న గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర
దళిత, గిరిజనుల ఆత్మగౌరవం, అభివృద్ధి నినాదంతో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇప్పటికే వివిధ బీసీకులాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు.
గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటుచేసిన సెగ్రిగేషన్ షెడ్లు ఆదాయం సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్�
రాజకీయాల కోసం కులం మతం పేరిట ప్రజల మధ్య విభజన వాదాన్ని ప్రతిపక్షాలు పెంచి పోషిస్తున్నాయని, అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధ
మాదారం ఇండస్ట్రియల్ పార్కు విస్తరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇక్కడి రైతుల నుంచి సేకరించిన 186 ఎకరాల భూములకు రూ.60 కోట్ల పరిహారం చెల్లించిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారులు ఆ భూ�