రాష్ట్రప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు, అడవుల పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని, హరితహారం పథకంతో పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నదని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెల
ఏజెన్సీ గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, మారుమూల గ్రామాలకు సైతం సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి చేస్తున్నారని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, �
బీఆర్ఎస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు, 9వ వార్డులో, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చ�
తెలంగాణ రాక ముందు కుల వృత్తులను నమ్ముకొని జీవించే వారిని ఓటు బ్యాంక్గా చూడటం తప్పా.. వారి అభివృద్ధి, సామాజిక, ఆర్థిక పురోగతిని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. ఉద్యమంలో ఊరూరా తిరిగిన కేసీఆర్ తెలంగాణకు జ�
తెలంగాణ వచ్చిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న జిల్లాలతో పాటు కొత్త మండలాలను సైతం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఇచ్చోడ మండలం నుంచి పది గ్రామ పంచాయతీలు, ఇంద్రవెల్లి మండలం నుంచి 9 గ్రా
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు ఏనాడూ ప్రజలను పట్టించుకోలేదు. సామాన్యుల ఇక్కట్లు, అవస్థలను అర్థం చేసుకోలేదు. కానీ తెలంగాణ ఏర్పడి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల స�
కవ్వాల్ అభయారణ్యంలోని ఇస్లాంపూర్కు రోడ్డు లేక గిరిజనం అష్టకష్టాలు పడుతుండగా, బీఆర్ఎస్ సర్కారు రూ. 10 కోట్లు మంజూరు చేసింది. దశాబ్దాల ‘దారి’ధ్య్రాన్ని దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. 48వ డివిజన్ పరిధిలోని దర్గా కాజీపేటలో రైల్వే పట్టాల వద్ద ఆర్వోబీ స్థలాన్ని ఆయన అ
ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు దండుగన్న వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పండుగలా మార్చింది. రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నది. ఈ క్రమంలో కరెంటు కోతలను ఎత్తేసింది. వ్యవసాయరంగాన�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి తెలంగాణ అభివృద్ధి అంటే నిలువెల్లా విషం, విద్వేషమే నిండి ఉన్నదని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. ఆయన చదువు, సంధ్యలేని సన్�
హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గుట్టల్లో సహజసిద్ధంగా ఏర్పడిన మహాసముద్రం సమైక్య పాలనలో నిరాదరణకు గురై నిర్మాణానికి నోచుకోలేదు. చుట్టూ గుట్టలు మధ్యలో సముద్రంలాగా నీరు ఉండే ఈ ప్రాంతాన్ని అప్పటి ప్రజలు మహా�
నిరుపేదలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్మిక ఉ�
ప్రజల ఆరోగ్య రక్షణే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. ఇందుకోసమే ప్రభుత్వం మారుమూల గ్రామాల్లోనూ పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తోందని అన్నారు. పినప
బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పాలన తీరుకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మంగళవారం షాద్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో చౌదరిగూడ మండలం చి�