గత పాలకులు దండుగ అని ఈసడించిన వ్యవసాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పండుగగా మార్చింది. అది చూసిన కాంగ్రెస్ నాయకుల కండ్లు మండుతున్నయి. వాళ్ల నాలుక మీద ముండ్లు మొలుస్తున్నయి. సత్యం మింగుడు పడక సతమతమైతున్నరు.
మహిళ ఆరోగ్యం.. ఇంటికి సౌభాగ్యం. ప్రతి ఇంట్లో ఆడవారు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు ఆనందంగా ఉంటుంది. అందుకే మహిళల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ‘ఆరోగ్య మహిళ’ కేంద్రాల పేరుతో ప్రతి మంగళవ�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. గడిచిన తొమ్మిదేండ్ల కాలంలో కోట్లాది రూపాయల వ్యయంతో చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంతో పాటు అనుబ
రోడ్ల నాణ్యత లోపాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. నాలుగేండ్లలో 15 వేల పనుల్లో లోపాలు గుర్తించి సంబంధిత కాంట్రాక్టర్లకు దాదాపు రూ.30 కోట్ల జరిమానాలు విధించింది. ఈ ఏడాది కొత్త రోడ్ల నిర్మాణంతోపాటు రూ.2500 కోట్ల
తెలంగాణ ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా అమలుచేసిన పథకాలతో వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఒకప్పు�
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కస్తూరినగర్ గ్రామానికి ప్రభుత్వం ఇటీవల ‘పోడుపట్టా’భిషేకం చేసింది. గ్రామంలో 293 మంది రైతులు పోడు పట్టా కోసం దరఖాస్తు చేసుకోగా.. రెండు ఉద్యోగ కుటుంబాలు మినహా 291 మంది గిర
ప్రజల శ్రేయస్సు, వారి సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని, ఆ దిశగా పని చేస్తున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో నడుస్తున్న అకాడమీలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నదని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న క్రీడా అకాడమీలు,
బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి గడగడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్రెడ్డి అన�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. వానకాలం ప్రారంభమై వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. వానలు కురుస్తుండటంతో అన్నదాతలు దుక్కులు దున్ని విత్తనాలను విత్తే పనుల్లో నిమగ్నం
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని పరిగి ఎంపీపీ కరణం అరవిందరావు పేర్కొన్నారు. మంగళవారం పరిగి మండలం రంగాపూర్ రైతువేదికలో మేలు రకాలైన పీఆర్జీ 176, ఎల్ఆర్జీ 52 క
‘తెలంగాణ రాకముందు మా ఊరికి.. ఇప్పుడున్న మా ఊరికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. మా ఇంటికి నళ్లా నీళ్లు మస్తువస్తున్నయ్. అందరికీ పింఛన్ల వస్తున్నయ్.. కరంటు మంచిగ ఉంటాంది. రైతుల పొలాలు పచ్చగ ఉంటున్నయ్.. మా కొడ�
తెలంగాణకు రావడం, కండ్లారా అభివృద్ధిని చూసి కూడా కడుపుమంటతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను విమర్శించడం బీజేపీ నేతలకు అలవాటైపోయింది. ఆదివారం నాగర్కర్నూల్లో నిర్వహించిన సభలో బీజేపీ జాతీయ అధ�
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా 1.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని సేకరించింది. మద్దతు ధర ప్రకారం దీని విలువ రూ.297.52 కోట్లు కాగా 28,996 మంది ర�