రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధిస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండల పరిధిలోని ఫార్మాసిటీ సమీపంలో 300 ఎకరా�
Minister Mallareddy | తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండలం గోధుమకుంటలో బుధవారం మంత్రి మల్లారెడ్డి పలు అభివృద్ధి ప�
మున్నేరు వరద బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇటీవల ఖమ్మం మున్నేరు వరదల్లో సర్వం కోల్పోయిన 1,718 మంది కుటుంబాలకు నగరంలోని నయ
రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా చేపట్టిన ప్యాకేజీ-27(లక్ష్
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పినపాక నియోజకవర్గం సమగ్రాభివృద్ధి సాధించిందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తో�
స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని నిరుపేదలకు ఇల్లు నిర్మించుకునేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని త్వరలోనే అర్హులైన వారందరికి అందించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. మేడ్�
అనేక పథకాలు అమలు చేస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని, ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న ఉద్యోగులను కడుపున పెట్టుకొని చూసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రె�
చారిత్రక కట్టడాలు, పురాతన వారసత్వ సంపద పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పురావస్తుశాఖ ద్వారా రాష్ట్రంలోని చారిత్రక ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి అరుదైన కళాఖండాలు, చారిత్రక సంపదను గ
ఉమ్మడి ఏపీలో అన్నదాతలు అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. నీళ్లు లేక, కరెంటు రాక, ప్రకృతి సహకరించక రైతులు పిట్టల్లా రాలిపోయారు. అప్పటి ప్రభుత్వాలు, పార్టీలు మొసలికన్నీరు కారుస్తూ ఊకదంపుడు మాటలతో రైతులను మోసగ
తెలంగాణ రావడం వల్లనే ఉద్యోగ భద్రత సాధ్యమైంది. సీఎం కేసీఆర్ మాట ఇస్తే నిలబెట్టుకునే వ్యక్తి. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు ఉద్యోగ భద్రత కోసం ఎన్నో పోరాటాలు చేశారు.
పట్టణాలకు దీటుగా గిరిజన తండాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తండాల అభివృద్ధి కోసం నెలనెలా లక్షల రూపాయలు కేటాయించడంతో తండాల రూపురేఖలు మారిపోయాయి. ఒకప్పుడు గిరిజన తండాల్లో ఏ వీధిని చూస
MLA Ravindra Kumar | గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ మండలం పాత్లవత్ తండా(టీ)లో రూ.20లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల�