అన్ని వర్గాలకూ అభివృద్ధి ఫలాలను అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుందని సత్తుపల్లి ఎమ్మెలే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రైతు, దళితబాంధవు�
Council Chairman Gutha | విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే . ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యంగా ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా
ఈ నెల 6 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. మంగళవారం రాత్రి క
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ రాకముందు గ్రామాల పరిస్థితి ఎలా ఉందో, వచ్చాక ఎలా ఉందో ప్రజలు గమనించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. సోమవారం భద్రాచలం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాట�
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధిస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండల పరిధిలోని ఫార్మాసిటీ సమీపంలో 300 ఎకరా�
Minister Mallareddy | తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండలం గోధుమకుంటలో బుధవారం మంత్రి మల్లారెడ్డి పలు అభివృద్ధి ప�
మున్నేరు వరద బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇటీవల ఖమ్మం మున్నేరు వరదల్లో సర్వం కోల్పోయిన 1,718 మంది కుటుంబాలకు నగరంలోని నయ
రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా చేపట్టిన ప్యాకేజీ-27(లక్ష్
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పినపాక నియోజకవర్గం సమగ్రాభివృద్ధి సాధించిందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తో�
స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని నిరుపేదలకు ఇల్లు నిర్మించుకునేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని త్వరలోనే అర్హులైన వారందరికి అందించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. మేడ్�
అనేక పథకాలు అమలు చేస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని, ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న ఉద్యోగులను కడుపున పెట్టుకొని చూసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రె�
చారిత్రక కట్టడాలు, పురాతన వారసత్వ సంపద పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పురావస్తుశాఖ ద్వారా రాష్ట్రంలోని చారిత్రక ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి అరుదైన కళాఖండాలు, చారిత్రక సంపదను గ