ఇప్పటికే కార్పొరేషన్ల చైర్మన్లను తొలగించిన కాంగ్రెస్ ప్రభుత్వం, వ్యవసాయ మార్కెట్ కమిటీలను కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 193 వ్యవసాయ మార్కెట్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం న�
ఏ దేశానికైనా పల్లెలే పట్టుగొమ్మలు. పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుంది. ఈ సంగతి గమనించిన
బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయరంగ అభివృద్ధికి విశేష కృషి చేసింది. దీని కారణంగా తెలంగాణ గ్రామీణ, ఆ�
తెలంగాణ కొంగుబంగారం.. సిరుల మాగాని.. సింగరేణి అద్భుతమైన ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. నేడు 103వ వసంతంలో అడుగు పెట్టబోతున్నది. నల్ల బంగారం (బొగ్గు) నిక్షేపాలను వెలికితీస్తూ నవరత్న కంపెనీగా లాభాల బాటలో పయనిస్
Mla Harish Rao | బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ కూడా అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Mla Harish Rao) కోరారు.
స్వయానా కర్షకుడైన సీఎం కేసీఆర్, గడిచిన పదేళ్ల కాలంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు అనేక సంస్కరణలు చేశారు. రైతులకు వివిధ పథకాలు అందించి ఊతమిచ్చారు. దీంతో రైతులంతా సాగువైపు మళ్లి, పంటల విస్తీర్ణం గణనీయం
రాష్ట్రంలో రా బోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది కేసీఆర్ అని, ములుగు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే బడే నాగజ్యోతిని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ �
Minister Talasani | బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు ప్రాధాన్యత కల్పిస్తూ చేయూతను అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(CM KCR) అన్నారు.
Minister Talasani | బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పార్కులలో(Parks) పచ్చదనాన్ని పెంచి ఎంతో అభివృద్ధి చేసిందని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచా
సమైక్య పాలనలో భూ రికార్డుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. భూమి అనుభవదారు ఒకరుంటే, రికార్డుల్లో పట్టాదారు మరొకరు, కబ్జాదారు ఇంకొకరు ఉండేవారు. వీఆర్ఓ మారిండంటే కబ్జా కాలంలో పేర్ల మార్పులు, పాస్ పుస్తకాల
Minister Talasani | తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజల కోరుకుంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్(Minister Talasani Srinivas Yadav) అన్నారు.
20 ఏండ్లలో జరుగని అభివృద్ధిని ఐదేండ్లలోనే చేశానని, మళ్లీ ఆశీర్వాదిస్తే పూర్తి స్థాయిలో మండలాన్ని అభివృద్ధి చేస్తానని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని తిప్పర్తి, మర్రిగూడెం, గడ�
Minister Gangula | కాంగ్రెస్కు అధికారం ఇస్తే సంక్షోభం తప్పదని, మళ్లీ కరువు, కాటకాలు, కోతలు తప్పవని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు.
Mlc Kavitha | బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Mlc Kavitha) పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజల మదిలో ఇప్పుడు మెదులుతున్న పదం సుస్థిర ప్రభుత్వం. బలమైన సర్కార్ ఏర్పడితే సుపరిపాలనకు నాంది పడుతుంది. రాజకీయ సంక్షోభానికి తావులేకుండా ప్రజల శ్రేయస్సుపై దృష్టి స