MLA KP Vivekananda | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద అధికారులకు సూచించారు.
బీఆర్ఎస్ పాలనలో 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్తు, సకాలంలో పెట్టుబడి సాయం అందించడంతో రైతులు పంటల సాగును పండుగలా చేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. అంతేకాదు
షాద్నగర్లో పాలిటెక్నిక్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. కళాశాల నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. అధ్యాపకుల నియామకం సైతం పూర్తయ
‘తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చీరాని కరెంట్తో అరిగోసపడ్డం. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక ఎన్నో ఇబ్బందులు పడ్డం. ముఖ్యంగా పంటలకు నీళ్లు పెట్టేందుకు సకాలంలో కరెంటు ఉండక వ్యవసాయం ఆగమైంది. రాత్ర�
ఉమ్మడి రాష్ట్రంలో కమ్ముకున్న కరెంట్ చీకట్లు స్వరాష్ట్రంలో తొలిగిపోయాయి. తెలంగాణ వచ్చిన ఆరు నెలల్లోనే సరికొత్త వెలుగులు నిండాయి. దీంతో తమ వ్యాపారాలు గాడిన పడ్డాయని చిరువ్యాపారులు చెబుతున్నారు. కేసీఆర�
సమైక్య పాలనలో కరెంటు ఎప్పుడు వచ్చేదో..ఎప్పుడు పోయేదో తెలియకపోయేది.. పరిశ్రమలకు పవర్ హాలీడేలూ ఉండేవి. ఆ చీకటి రోజుల నుంచి .. స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ వెలుగు దివ్వెగా మారింది. పదేండ్లలో పారిశ్రామిక, వ్
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని విధాలా అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ పార్టీ యువ నేత పంకజ్ షిండే అన్నారు. పాతబస్తీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ యువ నేత శ
పేదల సొంతింటి కల కలగానే మారుతున్నది. కేసీఆర్ సర్కారు హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపును కాంగ్రెస్ సర్కారు కాలయాపన చేస్తున్నది. ఇండ్ల నిర్మాణం పూర్తియి పంపిణీకి సిద్ధంగా ఉన్నా ఇవ్�
అధికారులు మొద్దు నిద్రలో ఉండడంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటిన హరితహారం మొక్కలకు రక్షణ లేకుండా పోయింది. నాడు ప్రతిష్టాత్మకంగా నాటిన మొక్కలను అధికారులు గాలికి వదిలేయడంతో నేడు అవి ఎండిపోయాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ ఆనవాళ్లను చెరిపివేసే క్రమంలో ప్రభుత్వ పథకాల్లో భారీగా మార్పులు, చేర్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో కొన్నింటిని పూర్తిగా తొలగించాలని,
రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా రాక్షస పాలన నడుస్తోందని, ఎంతసేపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమంపై బురద చల్లడం తప్ప ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్
ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చేంత వరకూ రైతుల పక్షాన పోరాడుతామని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక సర్కారుఅని.. వ్యవసాయాన్ని నాశనం చేస�
అబద్ధాలు, గోబెల్స్ ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు హాయిగా ఉన్నారు. పాపం రైతులేమో ఎండిన పంటలు చూసి తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు. ఇప్పటికే చాలామంది రైతులు ఆత్మహత్యకు పాల్పడటం బాధాకర