ముంపు ముప్పు నేపథ్యంలో హైదరాబాద్లో నాలాలపై హైడ్రా దృష్టిపెట్టింది. జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ లోపల వరకు నాలాల విస్తరణ, సమాంతర డ్రైయిన్ నిర్మాణం అంశాలపై రిటైర్డ్ ఇంజినీర్లతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చ
దేశంలో వంట నూనెల లోటును పూడ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఆయిల్పామ్ తోటల సాగు సత్ఫలితాలనిస్తున్నది. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్పామ్ను తెరపైకి తెచ్చిన అప్పటి సర్కారు దాన్ని సాగు చేసేలా �
పోలీస్ ఠాణాలకు నెలవారీ ఖర్చులకు ప్రభుత్వం అందించే నిధులకు బ్రేక్ పడుతున్నది. దీంతో చాలా పోలీస్స్టేషన్లలో అవినీతి, అక్రమాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నెలవారీ మామూళ్లు వసూలు చేయడం, ఫిర్యాద
అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడలో పండ్ల మార్కెట్ను నిర్మించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రెండు వందల ఎకరాల్లో రూ.400కోట్ల వ్యయంతో నిర్మాణ పనులను చేపట్టేందుకు డీపీఆర్ను సైతం రెడ�
మండ ల కేంద్రంలో చేపట్టిన కస్తుర్బా గాంధీ బాలిక ల విద్యాలయం (కేజీబీవీ) పాఠశాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బీఆర్ఎ స్ ప్రభుత్వ హయాంలో మండలానికి నూతనంగా కేజీబీవీ పాఠశాల 2017లో ప్రారంభమైంది.
ఆదిలాబాద్ మున్సిపాలిటీకి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పలు కాలనీల్లో అభివృద్ధి పనులకు ఆటంకం కలిగింది.
కల్వకుర్తి నియోజకవర్గాన్ని రూ.5వేల కోట్లతో అభివృద్ధి చేశామని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్
మండలంలోని చెరువు శిఖం భూములను కొందరు దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చే
MLA KP Vivekananda | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద అధికారులకు సూచించారు.
బీఆర్ఎస్ పాలనలో 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్తు, సకాలంలో పెట్టుబడి సాయం అందించడంతో రైతులు పంటల సాగును పండుగలా చేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. అంతేకాదు
షాద్నగర్లో పాలిటెక్నిక్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. కళాశాల నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. అధ్యాపకుల నియామకం సైతం పూర్తయ
‘తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చీరాని కరెంట్తో అరిగోసపడ్డం. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక ఎన్నో ఇబ్బందులు పడ్డం. ముఖ్యంగా పంటలకు నీళ్లు పెట్టేందుకు సకాలంలో కరెంటు ఉండక వ్యవసాయం ఆగమైంది. రాత్ర�