వసతిగృహాల్లో నాణ్యమైన భోజనం అందించడం లేదంటూ స్వయంగా విద్యార్థులే చెబుతున్నారని ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత రాకేశ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. వసతులు, స�
బీఆర్ఎస్ హయాంలో జీజీహెచ్కు కావాల్సిన యంత్రాలు, వసతులను కల్పించడంతో వైద్యులు ఉచితంగా అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఎంతో మందికి మోకాలి చిప్ప మార్పిడితోపాటు అరుదైన శస్త్రచికిత్సలు చేసి శభాష్
వైకుంఠధామాలను అద్భుతంగా తీర్చిదిద్దామని, అంతిమ సంస్కారాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగేలా సిద్దిపేటలోని వైకుంఠధామాలను అభివృద్ధి చేశామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పేర్కొన్న�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన ఇండ్లకు పట్టాలిచ్చేంత వరకు కదిలేది లేదంటూ భూపాలపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు బుధవారం ఆందోళనకు దిగారు. కమిటీ పేరుతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, అధికారుల�
ముంపు ముప్పు నేపథ్యంలో హైదరాబాద్లో నాలాలపై హైడ్రా దృష్టిపెట్టింది. జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ లోపల వరకు నాలాల విస్తరణ, సమాంతర డ్రైయిన్ నిర్మాణం అంశాలపై రిటైర్డ్ ఇంజినీర్లతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చ
దేశంలో వంట నూనెల లోటును పూడ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఆయిల్పామ్ తోటల సాగు సత్ఫలితాలనిస్తున్నది. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్పామ్ను తెరపైకి తెచ్చిన అప్పటి సర్కారు దాన్ని సాగు చేసేలా �
పోలీస్ ఠాణాలకు నెలవారీ ఖర్చులకు ప్రభుత్వం అందించే నిధులకు బ్రేక్ పడుతున్నది. దీంతో చాలా పోలీస్స్టేషన్లలో అవినీతి, అక్రమాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నెలవారీ మామూళ్లు వసూలు చేయడం, ఫిర్యాద
అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడలో పండ్ల మార్కెట్ను నిర్మించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రెండు వందల ఎకరాల్లో రూ.400కోట్ల వ్యయంతో నిర్మాణ పనులను చేపట్టేందుకు డీపీఆర్ను సైతం రెడ�
మండ ల కేంద్రంలో చేపట్టిన కస్తుర్బా గాంధీ బాలిక ల విద్యాలయం (కేజీబీవీ) పాఠశాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బీఆర్ఎ స్ ప్రభుత్వ హయాంలో మండలానికి నూతనంగా కేజీబీవీ పాఠశాల 2017లో ప్రారంభమైంది.
ఆదిలాబాద్ మున్సిపాలిటీకి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పలు కాలనీల్లో అభివృద్ధి పనులకు ఆటంకం కలిగింది.
కల్వకుర్తి నియోజకవర్గాన్ని రూ.5వేల కోట్లతో అభివృద్ధి చేశామని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్
మండలంలోని చెరువు శిఖం భూములను కొందరు దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చే