20 ఏండ్లలో జరుగని అభివృద్ధిని ఐదేండ్లలోనే చేశానని, మళ్లీ ఆశీర్వాదిస్తే పూర్తి స్థాయిలో మండలాన్ని అభివృద్ధి చేస్తానని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని తిప్పర్తి, మర్రిగూడెం, గడ�
Minister Gangula | కాంగ్రెస్కు అధికారం ఇస్తే సంక్షోభం తప్పదని, మళ్లీ కరువు, కాటకాలు, కోతలు తప్పవని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు.
Mlc Kavitha | బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Mlc Kavitha) పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజల మదిలో ఇప్పుడు మెదులుతున్న పదం సుస్థిర ప్రభుత్వం. బలమైన సర్కార్ ఏర్పడితే సుపరిపాలనకు నాంది పడుతుంది. రాజకీయ సంక్షోభానికి తావులేకుండా ప్రజల శ్రేయస్సుపై దృష్టి స
Minister Srinivas Goud | కాంగ్రెస్(Congress) నేతల మాయమాటలు నమ్మి మోసపోవద్దని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్(Minister Srinivas Goud) తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలో ప్రచారం చేప
భివృద్ధిని చూసి ఓటేయాలని, మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం రామాయంపేట బల్దియాలోని కోమటిపల్లి, రామాయంపేట గిరిజన త
పరకాల నియోజకవర్గం ప్రజలే తన బలం, బలగం అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని కొమ్మాల, సూర్యతండా, విశ్వనాథపురం, నందనాయక్తండా, దస్రుతండా, సంగెం మండలంలోని వంజరపల్లి, కృష్ణానగర్, చింతలప
గ్రేటర్ హైదరాబాద్లో అన్ని సీట్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరం గెలుస్తున్నామని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని, 78 సీట్లతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివా
ఉమ్మడి పాలనలో గుక్కెడు నీటి కోసం అల్లాడిన భాగ్యనగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జలసిరులు పారించింది. మహానగరానికి తాగునీటి సరఫరా కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి.. తాగునీటి పథకాలు రూపొందించి.
మండల కేంద్రమైన మాక్లూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధిపై ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. సర్పంచ్ బోయినపల్లి అశోక్రావు వినతి మేరకు గ్రామాభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి �
1963లో నాగాలాండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యింది. గడిచిన 60 ఏండ్లలో ఆ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రారంభంకాలేదు. ఘనచరిత్ర ఉందని చెప్పుకొనే కాంగ్రెస్, తమకు తిరుగేలేదని గప్పాలకుపోయే ఎ�
ప్రజలు పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందుతున్నాయని అన్నారు. స్వరాష్ట్రంలో బీఆర్�
స్థలాలకు పట్టాలు అందించడమే కాదూ.. అర్హులందరికీ ఇండ్లు కట్టించే జిమ్మేదారి తనదేనని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 13వ డివిజన్ ఎంహెచ్నగర్లో రెండు దశాబ్దాల నుంచి పట్టాల కోసం ఎదురు
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాలే సర్కార్కు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. శనివార�