రేషన్ డీలర్లకు సర్కారు తీపి కబురు అందించింది. కమీషన్ను రూ.900 నుంచి రూ.1,400 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. వీటితోపాటు 13 అంశాలను పరిష్కరించి చేయూతనందించనున్నది. డీలర్గా పనిచేస్తూ మరణిస్తే వారి కుటుంబంల�
ఆ ఊరు.. ఆదివాసీల గూడెం. పెద్దగా లోకం తెలియని గిరిజనుల గ్రామం. అక్కడి ఆదివాసీలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. అదే.. టేకులపల్లి మండలం ఇప్పలచెలక గ్రామం. అక్కడి ప్రజల జీవనం సుమారు ఏడు దశాబ్దాలుగా ప్రాణ సంకటంగా మ�
సొంత జాగ ఉండి, ఇల్లు లేని అర్హులైన వారికి ఇల్లు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టగా మంగళవారం ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ పథకం కింద రాష్ట్ర సర్కార్ మూడు విడుతల్లో క
రాష్ట్రంలోని ప్రజలకు గతంలో ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేర్చి అ న్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
తెలంగాణపై పదేపదే దుష్ప్రచారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంట్ సాక్షిగా మరోసారి పచ్చి అబద్ధాలాడింది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ (ఒకసారి వాడి పడేసే)పై రాష్ట్రంలో నిషేధం లేదని పేర్కొన్నది. సింగి�
కులం, మతం, డబ్బు, పైరవీలు, అక్రమాలకు ఆస్కారం లేకుండా సర్కారు కొలువులకు అంతిమ గీటురాయి ప్రతిభ అనేది మరోసారి నిరూపితమైది. తాజాగా వెలువడిన ఎస్ఐ ఫలితాలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎంతోమంది నిరుపేద కు�
రాజోళిలో 850 కుటుంబాలకు పైగా నేత కార్మికులు నివసిస్తుండగా 720కి పైగా జియో ట్యాగ్ కలిగిన వారున్నారు. రాజోళిలో చేనేత కార్మికులు గద్వాల పట్టు చీరలు, పైతాని రకం, బ్రోకేట్, టర్నింగ్ చీరల తయారీ ఎక్కువగా చేస్తార�
బ్రాహ్మణ సమాజాన్ని ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ‘బ్రాహ్మణులను మీరు ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలే. బ్రాహ్మణ సమాజాన్ని ఆదుకుంటున్న ఏకైక రాష్ట్ర ప్�
తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఎవరికి ప్రయోజనం ఒనగూడింది? పదేండ్ల స్వయం పాలన ఏంసాధించింది?.. ఈ మధ్య కొందరు వ్యక్తులు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే �
దేశంలో హిందుత్వ శక్తులు ఎక్కువకాలం అధికారంలో ఉంటే.. సమాజంలో ఇంతకాలం నెలకొన్న సామరస్య ధోరణుల్లో, మైనారిటీ ప్రజల జీవన స్థితిగతుల్లో సరిచేయలేని తేడాలు వస్తాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, పంట రుణమాఫీ ప్రక్రియను చేపట్టింది. అయితే 2014లో రుణమాఫీలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా 2018లో చర్యలు తీసుకున్నది. గత ఎన్నికల సమ�
పేదలకు కార్పొరేటు స్థాయిలో వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఆధునిక పరికరాలున్న అంబులెన్స్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో అంబులెన్స్లు నిర్దేశిత ప్రాంతానికి చేరేందుకు 30 నిమిషాలు పట్టేది. కొత్త అం�
ప్రభుత్వం నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలో ఎన్టీటీ డాటా బేస్ సొల్యూషన్స్ ఐటీ పరిశ్రమను గురువారం ఆయ న ప్రారంభించారు. ఈ సందర్భంగా జో�
బీఆర్ఎస్ పార్టీ దేశంలో ప్రబల శక్తిగా బీఆర్ఎస్ అవతరిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వెల్లడించారు. 2024 ఎన్నికల తరువాత బీఆర్ఎస్ దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మా�