స్వరాష్ట్ర కల సాకారం అయ్యాక తెలంగాణ అభివృద్ధికి కేరాఫ్గా మారింది. సంపద సృష్టించి సంక్షేమ ఫలాలను పేదలకు అందిస్తోంది. ఆలయాలకు నెలవైన తెలంగాణ ప్రాంతాన్ని గత పాలకులు పట్టించున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గిరిజనాభివృద్ధికి పెద్దపీట వేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చడంతో గిరిజనులు సర్పంచ్లుగా, వార్డు సభ్యుల
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పింఛన్ అందిస్తూ.. సీఎం కేసీఆర్ తమకు ఆత్మబంధువుగా
నిలిచారంటూ కీర్తించారు దివ్యాంగులు. పింఛన్ను మరో వెయ్యి రూపాయలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ.. ఆది�
స్వరాష్ట్రంలో పాలన ప్రజలకు చేరువైంది. తెలంగాణ ఆవిర్భావం, ముఖ్యమంత్రిగా కేసీఆర్ పగ్గాలు చేపట్టిన అనంతరం పాలన ప్రజలకు దగ్గర కావడంతోపాటు పరుగులు పెడుతోంది. జిల్లావాసులు ఒకప్పుడు తమ గోడు చెప్పకుందామంటే ప
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి అందుతున్నాయని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేం
పరిపాలనా వ్యవస్థ ప్రజలకు చేరువగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. పరిపాలనా సౌలభ్యం కోసం పది జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్�
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సాగు సంబురంగా మారింది. దండగ అన్న ఎవుసం పండుగలా మారింది. రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మిషన్ కాకతీయ’తో అనుకున్న లక్ష్యం ఫలించింది. చెరువులు, కుంటల పూడిక త
కృష్ణా జలాల వాటా తేల్చడంలో కేంద్ర ప్రభుత్వం 9 ఏండ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద�
ప్రజా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారని పేర
2019 జనవరి మూడోవారం. ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మహా చండీయాగం ఘనంగా నిర్వహిస్తున్న సందర్భమది. చండీయాగం దిగ్విజయంగా పూర్తయిన తర్వాత మధ్యాహ్నం సమయంలో కొందరు బ్రాహ్మణ పండితులతో కలిసి హైదర
Marri Chettu tanda | మర్రిచెట్టు తండాకు ఇప్పుడు సర్కారు పథకాలే చెట్టంత అండ. బిడ్డ పెండ్లి చేయలేనేమో అన్న శాంతమ్మ అశాంతిని ‘కల్యాణ లక్ష్మి’ పథకం దూరం చేసింది. ఆ పైసలతో పది మేకలు కోసి.. తండాకంతా దావత్ కూడా ఇచ్చింది. తొం�
రాష్ట్రప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు, అడవుల పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని, హరితహారం పథకంతో పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నదని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెల
ఏజెన్సీ గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, మారుమూల గ్రామాలకు సైతం సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి చేస్తున్నారని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, �
బీఆర్ఎస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు, 9వ వార్డులో, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చ�
తెలంగాణ రాక ముందు కుల వృత్తులను నమ్ముకొని జీవించే వారిని ఓటు బ్యాంక్గా చూడటం తప్పా.. వారి అభివృద్ధి, సామాజిక, ఆర్థిక పురోగతిని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. ఉద్యమంలో ఊరూరా తిరిగిన కేసీఆర్ తెలంగాణకు జ�