దళిత, గిరిజనుల ఆత్మగౌరవం, అభివృద్ధి నినాదంతో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇప్పటికే వివిధ బీసీకులాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు.
గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటుచేసిన సెగ్రిగేషన్ షెడ్లు ఆదాయం సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్�
రాజకీయాల కోసం కులం మతం పేరిట ప్రజల మధ్య విభజన వాదాన్ని ప్రతిపక్షాలు పెంచి పోషిస్తున్నాయని, అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధ
మాదారం ఇండస్ట్రియల్ పార్కు విస్తరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇక్కడి రైతుల నుంచి సేకరించిన 186 ఎకరాల భూములకు రూ.60 కోట్ల పరిహారం చెల్లించిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారులు ఆ భూ�
రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ, క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. చదువుతోపాటు క్రీడలూ ముఖ్యమే అని పేర్కొన్నారు.
శుక్లారం మజ్జాన్నం ఒంటిగంటకు ఇంత సల్లవడినంక బైలెల్లింది మా కారు. సంగారెడ్డి నుంచి మొదలైన ఆరు లైన్ల రోడ్డు డెగ్లూర్ల తెగిపోయింది. డెగ్లూర్ అంటే ఇగ మేం మహారాష్ట్రల ఎంటరైనట్టే లెక్క.
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలో రూ. 4.58 కోట్ల 50 వేల అంచనా వ్యయంతో,
మహిళా అభ్యుదయానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సీఎం కేసీఆర్ ఒక్కో మండల ప్రాదేశిక నియోజకవర్గానికి రూ.10 లక
అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిపేందుకు శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి కేటీఆర్కు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.
తెలంగాణ ప్రభు త్వం పేదలకు అండగా నిలుస్తున్నదని ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు. బుధవారం మండలంలోని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మం జూరైన చెక్కులను ఆయన అందజేశారు.