రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ, క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. చదువుతోపాటు క్రీడలూ ముఖ్యమే అని పేర్కొన్నారు.
శుక్లారం మజ్జాన్నం ఒంటిగంటకు ఇంత సల్లవడినంక బైలెల్లింది మా కారు. సంగారెడ్డి నుంచి మొదలైన ఆరు లైన్ల రోడ్డు డెగ్లూర్ల తెగిపోయింది. డెగ్లూర్ అంటే ఇగ మేం మహారాష్ట్రల ఎంటరైనట్టే లెక్క.
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలో రూ. 4.58 కోట్ల 50 వేల అంచనా వ్యయంతో,
మహిళా అభ్యుదయానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సీఎం కేసీఆర్ ఒక్కో మండల ప్రాదేశిక నియోజకవర్గానికి రూ.10 లక
అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిపేందుకు శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి కేటీఆర్కు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.
తెలంగాణ ప్రభు త్వం పేదలకు అండగా నిలుస్తున్నదని ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు. బుధవారం మండలంలోని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మం జూరైన చెక్కులను ఆయన అందజేశారు.
ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి పకడ్బందీగా చర్యలు చేపట్టింది. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వం భావించి నిధులు వినియోగంలో పల్లెలకే అధికారం ఇచ్చింది.దీంతో పల్లెలు ప్రగతిల
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా సర్కారు బడులకు కొత్తరూపు తీసుకు వస్తున్నారు.
Minister Harish rao | తెలంగాణ రైతన్నలకు బీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త అందించింది. పంట పెట్టుబడి సాయం కింద పదో విడుత రైతుబంధు నగదును రైతుల అకౌంట్లలో జమచేసింది. యాసంగి సీజన్కు సంబంధించి