ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి పకడ్బందీగా చర్యలు చేపట్టింది. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వం భావించి నిధులు వినియోగంలో పల్లెలకే అధికారం ఇచ్చింది.దీంతో పల్లెలు ప్రగతిల
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా సర్కారు బడులకు కొత్తరూపు తీసుకు వస్తున్నారు.
Minister Harish rao | తెలంగాణ రైతన్నలకు బీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త అందించింది. పంట పెట్టుబడి సాయం కింద పదో విడుత రైతుబంధు నగదును రైతుల అకౌంట్లలో జమచేసింది. యాసంగి సీజన్కు సంబంధించి
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కేరళ ఉన్నత విద్య, సోషల్ జస్టిస్ మంత్రి ఆర్.బిందు కొనియాడారు.
ల్ల కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి వారి అభ్యున్నతికి తోడ్పడుతున్నదని షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు.
రైతులకు రైతుబంధు పథకంతో ప్రయోజనం చేకూరనున్నది. చిన్న, సన్నకారు నుంచి పెద్ద రైతులందరికీ భూవిస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడిసాయం అందిస్తున్నది.
తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి నిలిచిన విశ్రాంత ఉద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు.
అన్ని మతాలను గౌరవిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రతి పండుగకు ప్రాధాన్యమిస్తున్నది. ఈ నేపథ్యంలో ఏటా సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని మహిళలకు బతుకమ్మ చీరెలను అందజేస్తుంది.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత టీఆర్ఎస్ సర్కారులోనే రఘునాథపాలెం మండలం సమగ్రాభివృద్ధిని సాధించిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
పేద క్రైస్తవులంతా క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే క్రిస్మస్ కానుకలను తమ ప్రభుత్వం అందజేస్తుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన