దేశంలో విద్యుత్తు ఉత్పత్తి చేయటానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నా కేంద్రం అడ్డుకొంటున్నదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ గత డిసెంబర్లో పార్లమెంట్కు సమర్పించిన డాక్యుమెంట్ ప్�
గవర్నర్ల వ్యవస్థనే మంచిగ పనిచేస్తలేదని చెప్పి సర్కారియా కమిషన్ కానీ, మరొకరు కానీ ఘోరంగా చెప్పిన్రు. అసలీ వ్యవస్థ ఇట్ల ఉండకూడదు. చాలా ఇబ్బందులు పెడుతున్నరు. మంచిది కాదని కూడా చెప్పిన్రు
అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ, పూర్వ వైభవం కోసం కాంగ్రెస్, ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని ఆప్, సాధ్యమైనన్ని సీట్లు సాధించి కింగ్ మేకర్లుగా నిలవాలని ప్రాంతీయ పార్టీలు.. గోవాలో తొలిసారిగా బహుముఖ పోర
ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను తిరిగి ప్రారంభించాలని సీసీఐ సాధన కమిటీ చేస్తున్న పోరాటానికి బీజేపీ నాయకులు మద్దతు పలకాల్సింది పోయి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు
ఐదు దశాబ్దాల అనంతరం సుసంపన్నమైన తెలంగాణ ధృతరాష్ట్ర కౌగిలి నుంచి వేరుపడి స్వేచ్ఛగా తన పరిపాలనలో దేశంలోనే గొప్ప రాష్ట్రంగా ప్రగతి సాధించింది. ఇక్కడ శ్రీకృష్ణ కమిషన్ మీటింగ్ నాడు జరిగిన ఒక సంఘటన చెప్పు�
కేసీఆర్ చేసిన నేరమేమిటి? రాష్ర్టాల ప్రయోజనాలను విస్మరిస్తున్నందుకు కేంద్రంపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. రాజ్యాంగాన్ని లోతుగా పునః సమీక్షించుకోవలసిన అవసరం ఉన్నదని చెప్పారు. ‘రాజ్యాంగాన్ని ఏర్పాటు చ
KCR Pressmeet | పార్టీకి చందాలిచ్చేటోళ్లను బీజేపీ ప్రోత్సహిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. వేలకోట్లు దిగమింగి వాళ్లు ఇచ్చే సోలార్ విద్యుత్ను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ఇదేనా చట్టం అని మండిప
CM KCR Press meet | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై సీఎం కేసీఆర్ సెటైర్ వేశారు. పాపం ఆయన్ను చూస్తే జాలేస్తోందని.. ఆయనకు బదులు వేరే వాళ్లతో మాట్లాడిస్తే బెటర్ అని ఎద్దేవా చేశారు. రోజురోజుకీ ఆ పార్టీ �
మొదటి దశ పోలింగ్ జరిగిన విధానాన్ని చూసి బీజేపీ అధిష్ఠానానికి గుబులు పుట్టుకుంది. యూపీపై పట్టు కోల్పోతున్నామన్న భయం తీవ్రమైంది. దీంతో ఏకంగా 200 మంది ముఖ్య నేతలను యూపీలో మోహరించాలని నిర్ణయించు
నా రాష్ట్రం నాకు ముఖ్యం. నా ప్రాణం.. తెలంగాణ. ఇక్కడ నీళ్లు రావాలి. కరెంటు రావాలె. నా తెలంగాణ ప్రజలు బాగు పడాలె. వీటిని నా కండ్లారా చూసి సంతోషపడాలి. అదే నా లక్ష్యం. కెలికి కట్టె పెట్టి, మీటరు పెట్టు, మోటరు పెట్టు,
పిచ్చిపిచ్చి పాలసీలు తెస్తూ దేశాన్ని ఆగం పట్టిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని తరిమితరిమి కొట్టే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పిచ్చెక్�