బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఆరుగురు ప్రాంతీయ పార్టీల అధినేతలు కీలకమని శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, టీఎంసీ చీఫ్ మమతా
కేంద్రంలోని బీజేపీ సర్కారును గద్దె దించేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్త
తెలంగాణ వరిధాన్యం కొనాలని తమ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి ఎంత విన్నవించినా కేంద్రం ఒప్పుకోలేదని, రైతులపై కేంద్రానికి ప్రేమ లేదనే విషయం తెలుసుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చామని మంత్రి కేటీఆర�
కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతాంగానికి వ్యతిరేకమని, రైతు అనుకూల ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు పోరాడుదామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. దేశ రైతాంగాన్ని జాగృతం �
నల్లగొండ : ఎస్టీల రిజర్వేషన్లపై రాష్ట్రాలదే తుది నిర్ణయం అని బీజేపీ అంటున్నది. అదే నిజమైతే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాతపూర్వకంగా ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత�
పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో కాషాయ పార్టీ నేతలు రెచ్చిపోయారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇద్దరు బీజేపీ నేతలు వీరంగం వేశారు. జిల్లాలోని చత్నా గ్రామంలో నీటి సమస్యపై నిరసన సందర
ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నది.. ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నది.. నిరుద్యోగాన్ని పెంచేస్తున్నది.. మొత్తంగా దేశాన్నే భ్రష్టు పట్టిస్తున్నది కేంద్రంలోని బీజేపీ సర్కారు. ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో�
దేశ రాజధానిలో తన అధికార నివాసంపై బీజేపీ కార్యకర్తల దాడి పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ గూండాయిజానికి తెగబడితే వారు యువతకు ఎలాంటి సందేశం పంపు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు బుధవారం దాడికి పాల్పడ్డారు. ఓ గేటును ధ్వంసం చేశారు. మరో గేటుపై కాషాయ రంగు చల్లారు. సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో అ�