భారతదేశం 1947లో పుట్టలేదని మోదీ వ్యాఖ్యానించారు. ప్రముఖ సిక్కు మతగురువులను శుక్రవారం తన నివాసానికి ఆహ్వానించారు. వారితో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
మణిపూర్ ఎన్నికల సందర్భంగా అధికార బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. రాష్ట్రాన్ని ఈ ఐదేళ్లూ బీజేపీ అంధకారంలోకి నెట్టేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మణిపూర్ ఎన్నిక�
నిజామాబాద్ : అభివృద్ధి పనులు చేసే వారి కాళ్లల్లో కట్టెలు పెట్టే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అరవై ఏండ్లలో జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ఏడు సంవత్సరా�
ఉత్తర హైదరాబాద్కు ఐటీ అభివృద్ధిని ఓర్వలేక కుల, మత పంచాయితీలు మతోన్మాదుల దుశ్చర్యలను తిప్పి కొట్టాలి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు కండ్లకోయలో ఐటీ గేట్వే పార్కుకు శంకుస్థాపన వేల మందికి ఉపాధి లభి�
పునరుత్పాదక విద్యుత్తు (రెన్యూవబుల్ ఎనర్జీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు రెన్యూవబుల్ ఎనర్జీని తమకు ఇష్టం వచ్చిన సంస్థల నుంచి కొనుగోలు �
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటన విషయంలో ప్రజలు బీజేపీని మరిచిపోరని సమాజ్వాది పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఓ న�
బీజేపీ నేతలు అవకాశం కోసం చూస్తున్నారు. వారికి మరోసారి అధికారమిస్తే తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేస్తారు. అంతటి పుణ్యాత్ములు వాళ్లు. బీజేపీ నేతలు మాటిమాటికీ హిందుస్థాన్, పాకిస్థాన్ లేదంటే దేశం క�
ఎన్నికల్లో నాలుగు ఓట్లు దండుకోవాలి.. దానికోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పాలి, ఎన్ని హామీలైనా గుప్పించాలి.. ఇదీ బీజేపీ తీరు. 2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోదీ
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఓటర్లను బెదిరించడంపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఓటేయకపోతే బుల్డోజర్లతో ఇండ్లను
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో నాలుగో రోజూ బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా తరగతి గదుల్లో హిజాబ్ను ధరించడంపై ఆంక్షలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థినుల తరపున న్యాయవాది రవివర్మ
హైదరాబాద్ : బిజెపి, కాంగ్రెసు నాయకులు తెలంగాణకు శని మాదిరిగా దాపురించారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ రెండు జాతీయ పార్టీలకు చెంద�
హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ ప్రజలను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరించడాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల్లో యోగికి ఓటు వేయకపోతే యూపీ వదిలి పారిపోవాల్స�
బీజేపీకి తిరిగి అధికారాన్ని కట్టబెడితే దేశం మరో ఉత్తర కొరియాగా మారుతుందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) జాతీయ ప్రతినిధి, రైతు నేత రాకేశ్ టికాయిత్ హెచ్చరించారు. ప్రధానిగా మోదీ, యూపీ సీఎంగా యోగి ఆదిత్�