కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తప్పుపడుతూ ఎన్డీయే కూటమి నుంచి శిరోమణి అకాలీదళ్ బయటికొచ్చిన విషయం తెలిసిందే కదా. అదే శిరోమణి అకాలీదళ్ ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఓ వైపు పంజాబ్
అమృత్సర్: చతుర్ముఖ పోటీ నెలకొన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది. మొత్తం 117 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్నది. ఎన్నికల బరిలో 1,304 �
బీజేపీ కార్యకర్తలు మరోసారి గూండాగిరీకి దిగారు. పసుపుబోర్డు ఏర్పాటుపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులపై రాళ్లదాడి చేశారు. కమలం కార్యకర్తల దాడిలో పలువురు రైతు లు, పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు
హైదరాబాద్లోని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (బీజేపీ)కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగ
యూపీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలకు ప్రజల నుంచి అడుగడుగున చీత్కారాలు, ఈసడింపులే ఎదురవుతున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ నాయకులు ఓట్లు అడగడానికి తమ ఊళ్లల్లోకి రావొద్దంటూ పలు గ్రామస్థులు పొలిమ
ఛత్రపతి శివాజీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా బీజేపీ అజ్ఞానంతో ముస్లిం వ్యతిరేక హిందూ పక్షపాత చక్రవర్తిగా చిత్రీకరిస్తున్నదని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఉన్న నలుగురై�
ఎన్నికల ప్రచారంలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు నిరసన సెగ తగిలింది. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గోండా జిల్లాలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈయన ప్రసంగిస్తున్న సమయంలో య
నమో అంటే అర్థం అదే.. టీఆర్ఎస్.. తిరుగులేని రాజకీయ శక్తి బీజేపీ అంటే బక్వాస్ జ్యాదా పార్టీ మోదీ కా బాత్ కరోడోమే.. కామ్ పకోడీమే కేసీఆర్ను విమర్శిస్తే ఫిరంగులై గర్జించాలి కుంభమేళాకు 375 కోట్లు కేటాయించి..మ
‘35 ఏండ్ల పాటు ఓడిపోకుండా అనేకసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన వ్యక్తికి (సీఎం కేసీఆర్) ప్రజల నాడి తెల్వదా? ఇప్పుడు ప్రశాంత్కిశోర్ అవసరం పడిందా? పీకే అవసరం పడిందంటేనే తన కాళ్ల కింది భూమి కదిలిపోతున్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఫ్రంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబా
ఎన్నికలు దగ్గరపడితే ఏ రాజకీయ పార్టీ నేతలైనా.. తమ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలుచేయబోయే పథకాల గురించి ఓటర్లకు వివరిస్తారు. బీజేపీ నేతలు ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. తమ హయాంలో ఎలాగో అభివృద్ధి జరుగదని తెలిసిన వ
తమ ముందు మోకరిల్లడానికి సిద్ధంగా లేని వారిని బీజేపీ రాజకీయంగా ఏదో విధంగా వేధింపులకు గురిచేస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఇలాంటి రాజకీయాల వల్లే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద
గత నాలుగున్నరేండ్లుగా మౌనంగా ఉండి.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెచ్చిపోతున్న వారి ఇండ్లమీదకు బుల్డోజర్లు పంపిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు