అక్రమాలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాల్సిన ఓ పోలీసు ఉన్నతాధికారి దౌర్జన్యానికి దిగారు. బీజేపీ తరుఫున ఎన్నికల్లో నిలబడిన తన భర్తకు ఓటేయాలంటూ ప్రజలను బెదిరించారు.
త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ హత్యలు పెరిగిపోయాయని సీపీఐ(ఎం) నేత, మాజీ సీఎం మాణిక్ సర్కార్ ధ్వజమెత్తారు. ‘2018 ఎన్నికల తర్వాత బీజేపీ-ఐపీఎఫ్టీ కూటమి అధికారంలోకి వచ్చింది.
హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ నిప్పు.. బీజేపీ నాయకులు ఆయన్ను ముట్టుకుంటే
తాను బీజేపీలో చేరడం లేదని కాంగ్రెస్కు రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి అశ్వనీ కుమార్ స్పష్టం చేశారు. అలాంటి ఆలోచన కూడా తనకు లేదని, ఇప్పటి వరకూ తాను ఏ బీజేపీ నేతను కూడా కలుసుకోలేదని స్పష�
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కాషాయ పార్టీ ఓటర్లపై వరాలు గుప్పిస్తోంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపడతారని బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే అదే నెల 18న ఉచిత గ్యాస్ సిలిండర్లు మీ ఇంటి�
దేశ రక్షణలో సైన్యం చేస్తున్న వీరోచిత పోరాటాలను, త్యాగాలను బీజేపీ తన స్వార్థ రాజకీయాలకు వాడుకొంటున్నదని పశుసంవర్ధ్దకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. సీఎం కేసీఆర్ రాఫెల్ కుంభకోణంపై
ఖానేకో ఆగే... కామ్కో పీఛే (తినడానికి ముందు... పని చేయడానికి వెనక్కి) అన్నట్టు తయారైంది కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీరు. కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవిని అందించిన రాష్ర్టానికి కానీ, రాజకీయ భిక్ష పెట్టిన
బీజేపీ సోషల్ మీడియా తమకు గిట్టని అనేక మంది ప్రముఖులను కించపరుస్తూ అబద్ధపు, విద్వేష ప్రచారం సాగిస్తుంటుంది. ఆ ప్రముఖులకు వ్యక్తిగతంగా అవమానకర మెసేజ్లు పంపుతూ మానసికంగా వేధిస్తుంది. ఇందులో మహిళలపైనైతే
యూపీ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోటెత్తారు. సాయంత్రం ఐదు గంటల వరకూ రికార్డు స్ధాయిలో 75.29 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి ఒక్క రూపా