గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: గిరిజన రిజర్వేషన్ల పెంపు విషయంలో విభజించి పాలిం చే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీకి గిరిజనులు తగిన బుద్ధి చెప్పాల�
రాష్ట్రంలో రైతులను ముంచేందుకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ జట్టు కట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోలు వివాదంలో రెండు పార్టీ నేతల తీరే దీనికి బలం చేకూరుస్తున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్�
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంపై బీజేపీ కార్యకర్తల దాడిని ఆప్ తీవ్రంగా ఖండించింది. అరవింద్ కేజ్రీవాల్ను హత్య చేసేందుకు కాషాయ పార్టీ కుట్ర పన్నిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ �
బీజేపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రగతిశీల శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరమున్నదని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత నొక్కిచెప్పారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విపక్షా�
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపడతాంటూ బీజేపీ మాదిగలను మోసం చేసిందని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. టీఎస్ ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల�
కోల్కతా: ప్రతిపక్ష పార్టీలకు, వివిధ రాష్ట్రాల సీఎంలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నట్లు ఆమె ఆ లేఖలో ఆరోపించారు. ఈ విషయంలో ప
జైపూర్: రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియావాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంధన ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేతలు రాముడి భక్తులు కాదని, వాళ్లు రావ�
హిందూ ఆలయ పరిసరాల్లో ముస్లింలు వ్యాపారం చేయడానికి అనుమతి లేదన్న కర్ణాటక ప్రభుత్వ ప్రకటనను బీజేపీ నేత, ఎమ్మెల్సీ ఏహెచ్ విశ్వనాథ్ ఖండించారు. ‘ఏ దేవుడూ, ఏ మతం ఇలా చెప్పలేదు. ముస్లిం దేశాల్లో మన భారతీయులు ఎ
కాంగ్రెస్ పార్టీ బలపడాలని మనః స్ఫూర్తిగా కోరుకుంటున్నానని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలపడటం ప్రజాస్వామ్యానికి అత్యావశ్యకమని పేర్కొన్నా�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రణరంగంగా మారింది. బీర్భమ్ ఘటనపై బీజేపీ, టీఎంసీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాల చెందిన ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు పంచ్లు విసురుకున్నారు. తోప�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. పలు