ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణతో ఎందుకు గొడవపెట్టుకొంటున్నారని, అసలు మనసులో ఆయన ఏమున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు. శనివారం యాదాద్రి భువనగిరిలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో మాట్లాడిన సీఎం.. ‘తెలంగ�
సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలహీన పర్చాలని, తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ కుట్రలను చిత్తు చేయాల్సిన సమయం ఆసన్నమైందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. భువనగిరి బహిర�
కేంద్ర హోంమంత్రి అమిత్షా నోట మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ మాట వచ్చింది. భారత్పై అక్రమంగా నిఘా పెట్టే వారిపై కచ్చితంగా ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ చేసి తీరుతామని సంచలన ప్రకటన చ
cm kcr | సమైక్య రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు. వలసలు పోయారు. బతుకపోయారు. ఆగమగమైనం. కాబట్టి వ్యవసాయాన్ని స్థిరీకరించుకోవాలని రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు ఇంకా ఎన్నో సదుపాయాలు చేసుకుంటున్నాం. దేశ
దేశ రాజకీయాల్లో మళ్లీ ఉమ్మడి పౌరస్మృతి చర్చల్లోకి వచ్చింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మళ్లీ మాట యుద్ధం ప్రారంభమైంది. తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ అంశంపై మాట్లాడారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ప్రియాంక గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లడ్కీ హూ..లడ్శక్తీ హూ క్యాంపెయిన్ పోస్టర్ గర్ల్ పల్లవి సింగ్ ఆ పార
Balwinder Singh Laddi | రాజకీయ నాయకులు.. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చేస్తుంటారు. ఎన్నికల సమయంలో ఇక చెప్పాల్సిన పనిలేదు. ఈ రోజు ఒక పార్టీ కండువాతో కనిపిస్తే.. మరో రోజు ఇంకో పార్ట�
యూపీలో గెలిచారా? ఢిల్లీ పీఠం గ్యారెంటీయే అన్న నానుడి రాజకీయాల్లో వుంది. మరి.. యూపీలోని ఏ ప్రాంతంలో పాగా వేస్తే ముఖ్యమంత్రి పీఠం గ్యారెంటీ? ఈ విషయం తెలుసా. అవును యూపీలోని కాస్గంజ్ ప్రాంతంలో ఏ పార్టీ జె�
గోవా విమోచనంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. మాజీ ప్రధాని నెహ్రూ కారణంగానే గోవా 15 సంవత్సరాల తర్వాత భారత్లో అంతర్భాగమైందని అన్�
ప్రముఖ పారిశ్రామిక వేత్తలు అంబానీ, అదానీ గురించి బీజేపీ ఎంపీ కే.జే. ఆల్ఫోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో దేశంలోని నిరుద్యోగిత గురించి చర్చ జరుగుతున్న సందర్భంగా ఎంపీ కే.జే. ఆల్ఫోస్ మాట�
ఒక ఓటు.. రెండు రాష్ర్టాలంటూ కాకినాడలో తీర్మానం చేసిన బీజేపీ, దేశంలో 3 రాష్ర్టాల ఏర్పాటు సమయంలో తెలంగాణను ఏర్పాటు చేయకుండా మోసం చేసిందని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గోవర్ధన�