తమకు అనుకూలమైన రాష్ర్టాలకు, రాజకీయంగా లబ్ధి చేకూరే రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం దేశ సంపదనంగా దోచిపెడుతున్నది. సీఎస్ఎస్ పథకం కింద ఇప్పటివరకు మూడు దశల్లో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి, వాటికోసం రూ.26,715 �
నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను భరించలేక బీజేపీ నాయకులు ఆ పార్టీకి గుడ్బై చెప్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు
తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని కేంద్రంతో కొనుగోలు చేయిస్తామని గతంలో చెప్పిన బీజేపీ ఎంపీ బండి సంజయ్.. మాట మీద నిల్చుండాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. కేంద్రంతో ధాన్యం �
ఇంధన ధరలపై బయటపడ్డ కేంద్రం మోసం ఆర్థిక మంత్రి హరీశ్ ఫైర్ హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సమయంలో ఓట్ల కోసం బీజేపీ దొంగ వినయం నటిస్తుందని మరోసారి రుజువైందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హర
రాష్ట్ర రైతాంగాన్ని అవమానించేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారాన్ని వీడాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హితవు పలికారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండని వ్యాఖ్య�
మహావికాస్ ఆఘాడీ(ఎంవీఏ) కూటమి నేతలతో పాటు, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మండిపడ్డారు.
తెలంగాణ సమాజాన్ని అవమానించేలా వ్యాఖ్యలు మండిపడిన నేతలు, మేధావులు, విద్యార్థి, ఉద్యమ నాయకులు తెలంగాణ అభివృద్ధి ఓర్వలేకే తరచూ విమర్శలు పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం గ్రేటర్వ్యాప్తంగా పెద్దఎత్�
తెలంగాణలో కమలం ‘బండి’కి ఎన్ని జాకీలు పెట్టినా లేచే పరిస్థితి కనిపించకపోవడంతో ఇప్పుడా పార్టీ నేతలు మరో కొత్త ఆలోచనలో పడ్డారు. పాదయాత్రలు, లైవ్ దీక్షల వల్ల ఫలితం లేదని, సినిమా ద్వారా ట్రై చేసి చూద్దామని ప�
బీజేపీపై అసెంబ్లీ వేదికగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామాను బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన తీవ్రంగా మండిప