కేంద్రంలోని బీజేపీపై పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ అనేక పాకిస్తాన్లను సృష్టించాలని చూస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా నే�
కశ్మీర్ పండిట్ల బహిష్కరణకు తాను బాధ్యుడినని తేలితే తనను దేశంలో ఎక్కడైనా ఉరితీయండని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్ధుల్లా చేసిన వ్యాఖ్యలపై కాషాయ పార్టీ స్�
సొంత ప్రభుత్వంపై ఎంపీ వరుణ్ గాంధీ మళ్లీ ఫైర్ అయ్యారు. బ్యాంకులు, రైల్వే ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆయన తీవ్రంగా మందిపడ్డారు. ప్రైవేటీకరణ వల్ల చాలా మంది బతుకులు దుర్భరమయ్యే అవకాశాలున్నాయ�
కశ్మీర్ పండితులకు మీరేం చేశారు? రాజకీయాల కోసం వాడుకొన్నారు దేశంలో ఎప్పుడూ ఏదో ఒక చిచ్చు విభజన రాజకీయాలతో పబ్బం దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మేం సకల జనుల సమ్మె అన్నామేగానీ మతాలవారీ ఉద్యమాలు చేయల�
ఒక కొత్త ఫ్యాక్టరీ అయినా పెట్టారా? పీఎస్యూలన్నీ తాబేదార్లకు ఇచ్చేసిన్రు పంచాయతీలనూ కుదువపెట్టాలట! బీజేపీ పోవాలని దేశం నిర్ణయించింది ఇటీవలి ఎన్నికల్లో తగ్గిన సీట్లే నిదర్శనం 2024 నుంచి సంపూర్ణ క్రాంతి: స�
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల అప్పులే ఎక్కువ నాలుగేండ్ల నుంచి 27వ స్థానంలో తెలంగాణ 26 రాష్ర్టాల అప్పులు తెలంగాణ కంటే ఎక్కువ లోక్సభ సాక్షిగా స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్, మార్చి 21, (నమస్తే
పనాజీ : ప్రమోద్ సావంత్ మరోసారి గోవా సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బీజేపీ శాసనసభా పక్షం సమావేశంలో సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. సావంత్ పేరును విశ్వజిత్ రాణే ప్రతిపాదించగా.. మిగతా సభ్యులు అంగీకారం
బీజేపీపై తృణమూల్ నేత బాబుల్ సుప్రియో తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ అనుసరిస్తున్న ద్వేష విధానాల వల్లే తాను బీజేపీ నుంచి వైదొలగాల్సి వచ్చిందన్నారు. ఆ పార్టీ అనుసరిస్తున్న ద్వేష, విభజన రాజకీ�
రైతుల కన్నీటి కష్టాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వందల కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి జలాలను తీసుకొస్తే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నాయకులు సోయితప్పి మాట్లాడుతున్నారని ఆర్థికశాఖ మంత�
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బీజేపీ నాయకులు శుక్రవారం రాత్రి దౌర్జన్యకాండకు దిగారు. కర్రలు, రాళ్లతో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటిపై దాడికి యత్నించారు. పోలీసులు రావడంతో పెను మ�