లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమవడంతో రాజకీయ పార్టీలు ప్రచార పర్వాన్ని హోరెత్తించాయి. సమాజ్వాదీ పార్టీకి మద్దతుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్ర
మంచిర్యాల : జిల్లాలోని కాసిపేట గని వద్ద మంగళవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయాలని బీజేపీ చూస్తుందని, సింగరేణిని మనమే కాపాడుకోవాలని వారు పిలు�
తెలంగాణ పట్ల కేంద్రం తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నదని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. రాష్ట్రం కోరిన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా మంజూరుచేయకుండా ఉపేక్షిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశా
రాజకీయ పబ్బం కోసమే బీజేపీ నేతలు జైభీమ్ నినాదం తెచ్చారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ నాడు జైశ్రీరామ్, ఇప్పుడు జైభీమ్ పేరుతో నాటకాలు ఆడుతున్నదని
కేంద్రం చేతకానితనంతోనే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం రాష్ట్రంలో బీజీపీ అధికారంలోకి రావడం పగటి కల కాషాయ నేతలకు దమ్ముంటే రాష్ర్టాభివృద్ధికి నిధులు తీసుకు రావాలి మంత్రి
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాలో కలిపిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని, తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులను రప్పించాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ రాష్ట్ర బీజేపీ నేతలక�
కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా మిషన్ 2024 పేరుతో దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్కౌర్ తెలిపారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో శ్రామిక�
నిజామాబాద్ : జిల్లాలో బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి వలసల వెల్లువ కొనసాగుతూనే ఉంది. తాజాగా బీజేపీకి చెందిన మరో ఎంపీటీసీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తన వందలాది మంది అనుచర గణంతో సోమవారం గులాబీ గూటికి చేరారు. దీం�
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ నిర్వహించిన రథ యాత్ర దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. మందిర్ రాజకీయాలకు ఈ రథయాత్ర పునాదిగా మారింది. ఇంత పాపులర్ అయిన రథయాత్రకు గాన కోకిల లతా మంగేష్క
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్కు కాంగ్రెస్ పార్టీ 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్