యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేల్చుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం యూపీలోని పలు ప్రాంతాల్లో వర్చువల్ �
ఆంధ్రా పాలకుల ఏలుబడిలో ఏండ్ల తరబడి తెలంగాణ సమాజం వివక్షకు, వెనుకబాటుతనానికి గురైందనేది ప్రతి తెలంగాణ బిడ్డకు ప్రత్యక్ష అనుభవమే. నిధుల్లో వివక్ష, విధుల్లో వివక్ష, ఉద్యోగాల్లో వివక్ష, వ్యవసాయంలో వివక్ష, న�
103 సార్లు సవరించింది కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే రేవంత్.. మీ పార్టీ చరిత్ర తెలుసుకో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని వినకుండానే ఫిర్యాదులా? ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి ఫైర్ గజ్వేల్, ఫిబ్రవరి 5
మణిపూర్లో పార్టీకి అనూహ్య మద్దతు బీజేపీ రెబెల్స్ ఈ పార్టీ నుంచే బరిలోకి జేడీయూ నుంచి పోటీలో సీనియర్ నేతలు రెబెల్స్ ప్రభావంతో తగ్గనున్న బీజేపీ సీట్లు కాంగ్రెస్ ప్రచారం అంతంత మాత్రమే న్యూఢిల్లీ, ఫి�
లాభాల బాటలో నడుస్తున్న సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుటిలయత్నం చేస్తున్నదని టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు మండిపడుతున్నారు. సింగరేణిలోని నాలుగు బ్లాకులను వేలం
బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నంతకాలం టీఆర్ఎస్కు తమ సహకారం ఉంటుందని సీపీఐ జాతీ య కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్పై సీఎం కేసీఆర్ విమర్శలను స్వాగతిస్తూ అభినందిస్తున్నామని చెప్పారు
అణగారిన వర్గాలకు న్యాయం జరగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని, అందులో భాగంగానే రాజ్యాంగంపై చర్చ లేవనెత్తారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సీఎం కేసీఆర్కు జాతీయస్థాయిలో పేరు రావడం ఇష�
మంచిర్యాల : బొగ్గు గనుల ప్రైవేటీకరణపై సింగరేణి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని 4 సింగరేణి బొగ్గు బ్లాక్ లను వేలం వేయడాన్ని నిరసిస్తూ శాంతి ఖని గని వద్ద మోదీ ప్రభుత్వ �
బీజేపీది గాడ్సేయిజం అని, టీఆర్ఎస్ది అంబేద్కరిజం అని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి చెప్పారు. ఎన్నికలున్న ప్రాంతాల్లో జైభీమ్ - బడ్జెట్లో నై భీమ్, ఎన్నికల్లో జై కిసాన్ - బడ్జెట్లో నై కిసాన్ బీజేపీ విధా
76 శాతం అండర్ ట్రయల్ ఖైదీలే… అత్యధికం బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జైళ్లలో 2020 చివరినాటికి 4.83 లక్షల మంది మగ్గిపోతున్నారు. వీరిలో 76 శాతం అండర్ ట్రయల్ ఖైదీలేనని నేషనల్ క్రైమ్ �