Minister Gangula kamalakar | బీజేపీ యూపీ, గుజరాత్, బీహార్ సంస్కృతిని నమ్ముకున్నదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. తమపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
బీజేపీ లాంటి పార్టీలు వస్తుపోతుంటాయని, కాంగ్రెస్ మాత్రం ఎప్పటికీ నిలిచే వుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అయ్యారు. నరేంద్ర మోదీ తర్వాత బీజేపీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని, క�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర విషం కక్కుడు తప్ప విషయం ఏమీ లేదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు. ఎంపీగా గెలిచిన మూడేండ్ల కాలంలో తన నియోజకవర్గానికి కనీసం రూ.3 కోట్ల పనులైనా త�
పశ్చిమ బెంగాల్లో బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న
యూపీలో ఎస్పీ కాకుండా బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ హయాంలో సరిగా నోటిఫికేషన్లు రావు. నాకు ఉద్యోగం వస్తుందన్న ఆశ కూడా పోయింది. అఖిలేశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. జాబ్ వస్తుందని అనుకున్న�
కోర్టు సూచనల మేరకు స్పీకర్ నడుచుకున్నా కన్ఫ్యూజన్ డ్రామా షురూ.. రాజకీయ లబ్ధికోసమే దొంగ దీక్షలంటూసోషల్ మీడియాలో ట్రోలింగ్ హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): విషయం లేకున్నా విషం చిమ్మాలి.. ఏదీ చేతకా
హైదరాబాద్ మహానగరంలో వరద ముంపు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తే కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి పౌర సన్మానం చేస్తామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు
డబుల్ ఇంజిన్ పాలన అంటూ బీజేపీ గొప్పగా చెప్పుకొనే ఉత్తరప్రదేశ్లో అభివృద్ధి ఎంత అధ్వాన్నంగా ఉన్నదో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసిన తాజా నివేదిక మరోసారి బహిర్గతం చేసింది
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చురకలంటించారు. ఐదు రాష్ట్రాల ఫలితాలు చూసి ముచ్చట పడొద్దని, ఆట ముగియలేదని ఎద్దేవా చేశారు. రాబోయే రాష్ట్రపతి ఎన్నికలు బీజ
శాసనసభ, శాసనమండలి సమావేశాలు అర్థవంతంగా, ప్రశాంతంగా జరిగాయని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సభ తక్కువ రోజులు జరిగినా ఎక్కువ గంటలు నడిచిందనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. �
బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరుపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ఫైర్ అ య్యారు. మహాత్మాగాంధీని పట్టపగలు తుపాకీతో కాల్చిచంపిన వాళ్లు దేశాన్ని పాలిస్తుంటే సిగ్గుపడాలని అన్�
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 60 స్థానాలుండగా 32 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో నిమగ్నమైంది. అయితే ప్రస్తుత సీఎం బీరేన్ స�
శాసనసభకు స్పీకరే సర్వాధికారి అని హైకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర శాసనసభ నుంచి తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆరోపిస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్రావు, ఈటల రాజేందర్కు హైకోర్టు ఈ వ