శాసనసభకు స్పీకరే సర్వాధికారి అని హైకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర శాసనసభ నుంచి తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆరోపిస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్రావు, ఈటల రాజేందర్కు హైకోర్టు ఈ వ
లక్నో : ఉత్తర ప్రదేశ్లో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. ఎన్నికల్లో బంపర్ విజయం సాధించగా.. ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ బెర్తుల విషయంప�
యూపీలో బీజేపీ బంపర్ విజయం సాధించింది. మొత్తం 400 స్థానాలకు గాను, మిత్ర పక్షాలతో కలిసి 273 స్థానాలను కైవసం చేసుకుంది. వరుసగా రెండో సారి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించనున్నారు. ముఖ్య
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో హిందుత్వ నినాదంతో పాటు మతపరంగా ఓటర్లలో చీలిక తీసుకురావడం వల్లే కాషాయ పార్టీ విజయం సాధించిందని రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అన్నారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎస్పీ అధినేత అఖిలేశ్యాదవ్ స్పందించారు. గతంలో కంటే తమకు రెండున్నర రెట్లు సీట్లను అందించనందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా తీర్పును తాము శిరసావహిస్తున్నామని సమాజ్వాదీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో కంటే ఓట్ల శాతం, సీట్ల శాతాన్ని పెంచినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. ఇక..బీజేపీ సీట్ల సంఖ్య త
యూపీతో సహా మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పుకాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు, కేంద్ర బలగాలు, కేంద్ర