మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదిలాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ ప్రధాని అయితే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొ
ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ తమది అని చెప్పుకొనే పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడు. ఆయనేనండీ! బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆయనగారు ఏమంటున్నారంటే.. ‘50 వేల జీతం తీసుకొనేవాళ్లు కూడా సర్కారీ కొలువు కోసం చూస
వాజపేయి-అద్వానీ నేతృత్వంలోని బీజేపీకి, మోదీ-అమిత్షా బీజేపీకి మధ్య భూమ్యాకాశాల మధ్య ఉన్నంత తేడా ఉందనివాజపేయి దీర్ఘకాలిక సహచరుడైన బీజేపీ మాజీ నేత సుధీంద్ర కులకర్ణి అభిప్రాయపడ్డారు. విద్వేషం రెచ్చగొట్ట�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యతిరేక వర్గానికి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్తో వార్నింగ్ ఇప్పించగలిగామని ఆయన వర్గం సంబరపడుతుండగా, వ్యతిరేక వర్గమేమో ఈ విషయాన్ని ఢిల్లీ దాకా తీసుకె�
అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కార్యకలాపాలకు సంబంధించి మనీల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను ఈడీ అరెస్ట్ చేయడంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కాషాయ పార్
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలిస్తే, అబద్ధాలు చెప్పడంలో బీజేపీ నంబర్ వన్గా ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో ఎవరికి ఏమిచ్�
రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు నోరు పారేసుకొంటే ఊరుకొనేది లేదని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయటంలో ఆ పార్టీ నంబర్ వన్ అని విమర్శించ
తెలంగాణకే తలమానికమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్ను ప్రారంభించుకోవడం శుభదినమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు అన్నారు. కాకతాళీయమే అయినప్పటికీ బుధవారం చాలా ప్రత్యేకతలున్న రోజని పేర్కొన్న�
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోం, ధరల మంట, మహిళా సాధికారత, రైతులు, వ్యాపారుల కడగండ్ల వంటి అంశాల నుంచి బీజేపీ, ఎస్పీలు ప్రజల దృష్టి మళ్లిస్తూ ఉగ్రవాదంపై మాట్లాడుతున్నాయని కాంగ్రెస్ ప్రధ�
తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే విజయ దుందుభి మోగించింది. చెన్నై కార్పొరేషన్లో క్లీన్ స్వీప్ చేయడంతో పాటు విపక్ష అన్నాడీఎంకేకు కంచుకోటగా పిలిచే పశ్చిమ తమిళనాడులోనూ జోరు
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకొంటే రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయనను నిలబెట్టేందుకు అభ్యంతరాలు ఉండవని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నార�
బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ కేంద్రంలోని సొంతపార్టీ ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగాన్ని క్రమంగా ప్రైవేటుకు కట్టబెడుతుండడంపై మండిపడ్డారు. బ్యాంకులు, రైల్వేల ప్రైవేటీకరణ వల్ల తీవ్ర నష్టం జర�