కేంద్రానికి వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి ధర్నాకు దిగడం బీజేపీ ప్రభుత్వ మొండి వైఖరిని వెల్లడిస్తున్నదని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్ పేర్కొన్నారు. బీజేపీ వి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని వారణాసిలో బీజేపీ ఓడిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సుదామా పటేల్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
ఐఎన్ఎస్ విక్రాంత్ విరాళాల్లో అక్రమాలపై కేసు నమోదైన తర్వాత బీజేపీ నేత కిరీట్ సోమయ్య, ఆయన కుమారుడు నీల్ సోమయ్య కనిపించకుండా పోయారని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది
బ్యాంకు దోపిడీగాళ్లకు వత్తాసు పలుకుతున్న కేంద్ర ప్రభుత్వ పాపాల పుట్టను త్వరలోనే పగులగొడతామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. క్యాబినెట్ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలో తెలివితక�
ప్రజా సమస్యలపై చర్చించాల్సిన స్థలంలో బూతులు తిట్టారు. సాటి సభ్యురాలు, నగర ప్రథమ పౌరురాలు అని కూడా చూడకుండా ‘దమ్ముంటే.. ధైర్యముంటే’ అంటూ పరుష పదాలు వాడారు. రెచ్చిపోయి టీఆర్ఎస్ కార్పొరేటర్ల గల్లాలు పట్ట�
కర్నాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు చేసిన అనంతరం కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ బలవన్మరణానికి పాల్పడటంపై కాంగ్రెస్ పార్టీ కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. ఈ ఘ
‘వేర్వేరు రాష్ర్టాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు తప్పకుండా హిందీలోనే మాట్లాడాలి’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశంలో భాషా వివాదాన్ని సృష్టిస్తున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలు దే�
బీజేపీ నేతలది కురచ మనస్తత్వమని, గడిచిన మూడేండ్లుగా తెలంగాణ రైతాంగాన్ని అనవసర ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అగ్ర
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నాగరాజు గుర్రాల (టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు) అన్నారు. సోమవారం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు ద
ప్రతిపక్షాలు ఏకం కావాలన్న మల్లిఖార్జున ఖర్గే న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: కేంద్రంలోని బీజేపీ అణచివేత నుంచి దేశ ప్రజలను విముక్తం చేసేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్ నేత మల్లిఖార్జ�
బీజేపీని విమర్శిస్తే ఈడీ సోదాలు జరుగుతాయి. కేంద్రాన్ని ప్రశ్నిస్తే సీబీఐ రంగంలోకి దిగుతుంది. ప్రభుత్వ పెద్దల లొసుగులను బయటపెడితే లేని కేసు పుట్టుకొస్తుంది. బీరకాయ పీచు చందంగా ఎప్పుడో జరిగిన, అందరూ మర్చ�