బిజ్నోర్, మే 21: బీజేపీ కుట్ర పన్ని భారత కిసాన్ యూనియన్(బీకేయూ)లో చీలిక తెచ్చిందని రైతు నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. కొంత మందిని తమ వైపుకు లాక్కొన్నంత మాత్రాన బీకేయూ పనితీరుపై ప్రభావం చూపలేరని బీజే�
Minister Niranjan reddy | రైతులకు సాయంపై కాంగ్రెస్, బీజేపీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో పోరాడి అసువులుబాసిన రైతులకు అండగా నిలవాల్సిన అవసరముందని చెప్పారు.
సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు భాస్కర్ దుబ్బాకలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం దుబ్బాక టౌన్, మే 20: దేశ ప్రజానీకంపై ఆర్థిక భారం మోపుతున్న బీజేపీ ప్రభు త్వానికి బుద్ధి చెప్పేందుకు ప�
మూడేండ్లలో తట్టెడు మట్టి తియ్యలేదు బీబీనగర్లో ఆపరేషన్ థియేటర్ లేదు కేంద్రమంత్రి కిషన్రెడ్డికి బాధ్యత లేదా? 70 ఏండ్లలో మూడే వైద్య కళాశాలలు ఏడేండ్లలో 33 మంజూరు చేసిన కేసీఆర్ కేంద్రంపై మంత్రి హరీశ్రా�
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజా అవినీతి కేసులో చర్యలకు దిగడం ఊహించిందేనని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. అధికారం చేజారుతుందని భావించిన ప్రతిసారీ కేంద్ర దర్యాప్
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే అయోధ్య పర్యటనను వాయిదా వేసుకున్న నేపధ్యంలో కాషాయ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఎంఎన్ఎస్ చీఫ్ను వాడుకుంటోందని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించ�
న్యూఢిల్లీ : పంజాబ్కు చెందిన మాజీ కాంగ్రెస్ నేత సునీల్ జాఖర్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. జాఖర్ పార్టీలో చేరడంపై నడ్డా హర్షం వ్యక్�
బీజేపీని ఎదుర్కొనే సత్తా ఆ పార్టీకి లేనే లేదు కాషాయదళం ఆగడాలకు కాంగ్రెసే కారణం దేశంలో ఇకపై ప్రాంతీయ పార్టీలదే హవా ప్రాంతీయ పార్టీలకు ఐడియాలజీ లేదన్న రాహుల్గాంధీ వ్యాఖ్యలపై నేతల ఆగ్రహం కాంగ్రెస్ స్థి
జాతి సంపద అమ్మటమే జాతీయ పార్టీల విధానమా? రోడ్డున పడుతున్న కార్మికులకు బీజేపీ సమాధానం చెప్పాలి దేశానికి మార్గనిర్దేశం చేసేది ప్రాంతీయ పార్టీలే: ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ఎవరిని ఉద్ధ�
పథకాన్ని కాపీ కొట్టిన బీజేపీ సర్కారు హర్ ఘర్ నల్.. హర్ ఘర్ జల్ పేరుతో ప్రారంభం దానికి నిధులిస్తానని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అయినా ఆ రాష్ట్రంలో ఒక్క జిల్లాకే పరిమితం తెలంగాణ సొంత నిధులతో రాష్ట్�
బీజేపీ నేతలపై కిన్నెర మొగులయ్య ఆగ్రహం అవసరమైతే పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటన అచ్చంపేట, మే 18 : పద్మశ్రీ అవార్డులను బీజేపీ నాయకులు రాజకీయాలకు వాడుకోవడంపై కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహ�