Minister Harish rao | సీసీఐని వెంటనే తెరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి హరీశ్ డిమాండ్ చేశారు. సీసీఐ విషయంలో ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. బీజేపీ నేతలకు దమ్ముంటే సీసీఐ తెరిపిం
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఝూటాబాజీ పాలన కొనసాగిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే వాస్తవాలు తెలుసుకోకు
బీహార్ రాష్ర్టానికి చెందిన దివ్యాంశు సింగ్ ఉక్రెయిన్లో చిక్కుకుపోయాడు. అతి కష్టమ్మీద దేశ సరిహద్దు దాటి హంగేరీ చేరాడు. అక్కడి నుంచి విమానంలో గురువారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయం చేరుకొన్నాడు. దివ్య
బీజేపీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మరోసారి నిప్పులు చెరిగారు. ‘25 ఏండ్లు మేం పాముకు పాలుపోసి పెంచాం. ఇప్పుడది మాపైనే బుస కొడుతున్నది. ఆ పామును ఎలా తొక్కేయాలో మాకు బాగా తెలుసు. మాప
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని, తనపై జరిగిన దాడే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆమెను అడ్డుకోవడానికి కొందరు తీవ్రంగా ప్రయ�
మోదీ తన ఏడేండ్ల పాలనలో సాధించిందేమీ లేదు. వాగ్దాన భంగాలు సరేసరి, నిష్క్రియాపరత్వమే విధానంగా మారిపోయింది. నాటి వృద్ధ ప్రధాని మన్మోహన్సింగ్ ప్రభుత్వానికి నేటి వృద్ధ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి �
బీజేపీ పెద్ద అబద్ధాల కోరు పార్టీ అని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. బీజేపీ చెప్పేంత అబద్ధాలు ప్రపంచంలో ఏ పార్టీ చెప్పదని ఎద్దేవా చేశారు. వారణాసి వేదికగా జరిగిన ఎన్నికల ప్ర�
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 25 సంవత్సరాల పాటు తాము పాలు పోసి పెంచితే.. ఆ పాము తమనే బుస కొడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అయినా.. దానిని ఎలా చంపాలో తమక
నిర్మల్ : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉంది. బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్ చివరి స్థానంలో నిలిచిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ అన్నారు. గురువారం జిల్లాలోని మధోల్లో
హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర చేయడం దారుణమని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. నిందితులకు బీజేపీ షెల్టర్ ఇవ్వడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. రాజకీయంగా ఎదుర్కో
స్థానిక ఎన్నికల్లో టీఎంసీ ప్రభంజనం 108లో 102 తృణమూల్ ఖాతాలోనే ఖాతా తెరవని కమలదళం కోల్కతా, మార్చి 2: బెంగాల్ ప్రజలు మరోసారి బీజేపీని పూర్తిగా తిరస్కరించారు. స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగిన జాతీయ పాలకపక్షా�
యూపీ ఆరో విడుత ఎన్నికల్లో అభ్యర్థుల తీరిది లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరో విడతలో భాగమైన 57 స్థానాలకు గురువారం పోలింగ్ జరుగనున్నది. ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న 676 మంది అభ్యర్థుల్లో దాదాపు 27 శా�
పార్టీపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు: తొగాడియా నాగ్పూర్, మార్చి 2: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కడం కష్టమేనని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) మాజీ చీఫ్ ప్రవీణ్ తొగాడియా అన్నారు. ఉత్తరప�
యూపీలో బీజేపీకి కష్టకాలం నడుస్తోందని విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియా అన్నారు. యూపీలోని రైతులందరూ బీజేపీ విషయంలో తీవ్ర నిరాశలో ఉన్నారని, అందుకే బీజేపీ ఎదురు దెబ్బ ఖ�