Uttar Pradesh | ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మళ్లీ బీజేపీయే అధికారం చేపట్టనుంది. ఎన్నికలు ప్రారంభమైన నాటినుంచి అందరి దృష్టిని ఆకర్షించిన యూపీలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కమలం పార్టీ అ
పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హాఫ్ మార్క్ దాటేసింది. 40 సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో.. ఇప్పటికే బీజేపీ 21 స్థానాల్లో లీడింగ్లో ఉంది. గోవాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయంగా తోస్తోంది. అ
లక్నో: ఉత్తరప్రదేశ్లో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకువెళ్తోంది. ఇప్పటికే లీడింగ్లో ఉంది ఆ పార్టీ. తాజా రిపోర్ట్ ప్రకారం 403 స్థానాల
60 ఏండ్లలో మీరు చెయ్యనిది ఆరేండ్లలో చేశాం కేంద్ర ప్రభుత్వ గణాంకాలే ఇందుకు తార్కాణం కాంగ్రెస్ దశాబ్దాల పాలనంతా పైరవీలే ఉద్యోగాలపై బీజేపీకి మాట్లాడే అర్హతలేదు బడ్జెట్పై చర్చకు సమాధానంలో ఆర్థికమంత్రి హ
హైదరాబాద్ : కేసీఆర్ అంటే కొత్త చరిత్ర రాయడం, కేసీఆర్ అంటే కొలువులు, చదువులు, రిజర్వేషన్లు అని ఎమ్మెల్యే జీవన్రెడ్డి ( MLA Jeevan Reddy ) అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బుధవారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఉద్�
మార్చి 10న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో ఉత్కంఠ నెలకొంది. ఫలితాల అనంతరం ఎమ్మెల్యేల బేరసారాల
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానే రచ్చ చేశారని విప్ బాల్క సుమన్ విమర్శించారు. పథకం ప్రకారమే వారు సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సభలో చర్చ జరగాలి కానీ, రచ్చకాదని స్�
ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇచ్చేదిపోయి బీజేపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలను అడ్డుకొంటే స్పీకర్ చూస్తూ ఊరుకోవాలా? అని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్ని�
రాష్ట్రంలోని వాల్మీకి బోయలకు న్యాయం జరుగాలన్నా, గిరిజనులకు 10 రిజర్వేషన్ రావాలన్నా, రాష్ట్రం మరింత ముందుకుపోవాలన్నా.. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని బంగాళాఖాతంలోకి ఇసిరెయ్యాలని ముఖ్యమంత్రి కేసీఆ
యూపీ ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికార బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నదని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ మంగళవారం ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని ఓ కౌంటింగ�
అది లేకనే కేంద్రంలో బీజేపీ అధికారం: మమత కోల్కతా, మార్చి 8: జాతీయ స్థాయిలో కొత్త కూటమి ఏర్పాటుపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉన్న
బీజేపీ దోపిడీ దొంగల పార్టీ అని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం ప్రత్యామ్నాయ శక్తుల అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రలో 12 చోట్ల ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ముంబై, పూణెతో సహా మరో 12 ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బాంద్రా అనే ప్రాంతంలోని రాహుల్ కనాల్, కండివాలిలోని శివసేన ఎమ్మెల్యే స�