ప్రముఖ యువకవి బిల్ల మహేందర్కు 2025 సంవత్సరానికి గాను ‘సహృదయ సాహితీ’ పురస్కారం దక్కింది. ఆయన రచించిన ‘నేను మరణిస్తూనే ఉన్నాను’అనే వచనకవితా సంకలనానికి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్టు సహృదయ సాంస్కృతిక సంస్థ ప్రకటించింది.
ఈనెల 15న హనుమకొండలో నిర్వహిం చే ‘సహృదయ’ వార్షికోత్సవ సభలో ఈ పురస్కారాన్ని బిల్ల మహేందర్కు అందజేయనున్నట్టు సంస్థ అధ్యక్షుడు గన్నమరాజు గిరిజామనోహర్బాబు ఒక ప్రకటనలో తెలిపారు.